Posts

Showing posts from June, 2026

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

 కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి గీతా కులాల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ చిలకలూరిపేట..... న్యూస్ 9 *ఈరోజు చిలకలూరిపేటలో గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక నెల- ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కృత్తిక శుక్లా గారికి గీత కులాల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ గీత కుల వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  వృత్తిదారుల రక్షణకు, సంక్షేమానికి, జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు ప్రతి సంవత్సరము ఆదరణ పథకము-3 క్రింద వృత్తిదారులకు పనిముట్లు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ  రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు హామీ అమలుకు నోచుకోలేదు. వృత్తులలో గీత వృత్తి కత్తి మీద సాము లాంటిది మరియు అత్యంత సాహసోపేతమైనటువంటిది. కావున ఆదరణ-3 త్వరి...

ఇన్సూరెన్స్ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్

Image
 🚨 ఇన్సూరెన్స్ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్! 5 రోజులకే భార్య మృతి.. ₹50 లక్షలు ఇవ్వం అన్న కంపెనీకి కోర్టు ఊహించని తీర్పు! ⚖️🔥 ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం కట్టించుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ, కష్టకాలంలో డబ్బులు ఇచ్చేటప్పుడు చూపించవు అనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. కానీ ఒక సామాన్యుడు న్యాయపోరాటం చేస్తే గెలుపు ఎలా ఉంటుందో చూడండి! ✊ 📍 విషాదం: విశాఖపట్నంకి చెందిన సవర రాధ గారు ₹50 లక్షల రూపాయలకు HDFC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు పాలసీ తీసుకున్న కేవలం 5వ రోజే ఆమె మరణించారు. ❌ కంపెనీ మోసం: భార్య చనిపోయిన తీవ్ర బాధలో ఉన్న భర్త సుబ్బారావు గారు నామినీగా క్లెయిమ్ కి అప్లై చేస్తే.. "పాలసీ తీసుకున్న 5 రోజులకే చనిపోయారు కాబట్టి డబ్బులు ఇవ్వలేం" అని HDFC ఇన్సూరెన్స్ నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసింది. 🏛️ ఇన్సూరెన్స్ కంపెనీ మోసాన్ని ఎదిరిస్తూ సుబ్బారావు గారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 'విశాఖపట్నం వినియోగదారుల ఫోరం (Consumer Forum)' ను ఆశ్రయించారు. 🔥 సంచలన తీర్పు: కేసు విచారించిన ఫోరం చైర్మన్ ఇన్సూరెన్స్ కంపెనీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. "మొదటి వాయిదా కట...

శ్రీ శ్రీ శ్రీ బునీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి17వ వారీస్కోత్సవము అత్యంత వైభవంగా సాలూరు పురవీధుల్లో

Image
విజయనగరం జిల్లా సాలూరులో శ్రీ శ్రీ శ్రీ భూనీల సమేత శ్రీదేవి, భూదేవి మలయప్ప స్వామివారి 17వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సాలూరు పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.

కరపత్రాలు పంపిణీ చేసిన వినియోగదారుల సంఘం నాయకులు

Image
 నరసరావుపేట సెంటర్లో వినియోగదారులకు కరపత్రాలు పంపిణీ చేసిన వినియోగదారుల సంఘం నాయకులు న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తినవద్దు... విష రసాయనాలతో ఆరోగ్యానికి ముప్పు కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా జాయింట్ సెక్రటరీ బేబీ విక్రమ్ వినియోగదారులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి చిలకలూరిపేట.................... న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన లేదా ఉంచిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి బేబీ విక్రమ్ వినియోగదారులకు తెలిపారు. న్యూస్ పేపర్ తయారీలో ఉపయోగించే ఇంక్‌లో ఉండే రసాయనాలు, ముఖ్యంగా ప్రింటింగ్ ఇంక్‌లోని హానికర పదార్థాలు ఆహారంలో కలిసే అవకాశం ఉందని, అందువల్ల ఆహార పదార్థాలను పేపర్లో చుట్టడం లేదా ఉంచడం సురక్షితం కాదని తెలిపారు. ముఖ్యంగా వేడి పదార్థాలు, నూనె పదార్థాలు న్యూస్ పేపర్‌ను తాకినప్పుడు రసాయనాలు ఆహారంలోకి చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కూడా న్యూస్ పేపర్లను ఆహార ప్యాకింగ్ కోసం ఉపయోగించరాదని సూచించిందని ...

సాయి కృష్ణ క్రిమినల్ అయితే శిక్షించాల్సిన బాధ్యత కోర్టులది.

Image
 *విజయవాడ ఎన్టీఆర్ జిల్లా* *గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన వంగవీటి ఆశ కిరణ్.  సాయి కృష్ణ క్రిమినల్ అయితే శిక్షించాల్సిన బాధ్యత కోర్టులది.  ఒక మనిషిని చంపే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు... టెర్రరిస్ట్ కసబ్ ను ఉరి వేసి మృతదేహాన్ని కుటుంబానికి అందించిన గొప్ప వ్యవస్థ మనది.. ఇప్పుడు తన బిడ్డ మృతదేహం కోసం తల్లి విలవిలాడుతుంది.. గాదె సాయికృష్ణ శవాన్ని తల్లికి ఇచ్చి న్యాయం చేయండి.  మనిషిని మాయం చేయడం ఏంటి అని ప్రశ్నించారు...

15 సెల్ ఫోన్ లను రికవరీ

Image
 చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 15 సెల్ ఫోన్ లను రికవరీ చేసి ఈరోజు చిలకలూరిపేట అర్బన్ పి.యస్ ఇన్స్పెక్టర్ P. రమేష్ . సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు అప్పగించడమైనది.

మండల విజిలెన్స్ కమిటీ సభ్యులుగా రవి నాయక్, బేబీ విక్రమ్ నియామక ఉత్తర్వులు అందుకుంటున్న రవి నాయక్, బేబీ విక్రమ్

Image
తాసిల్దార్ నుంచి నియామక ఉత్తర్వులు అందుకుంటున్న రవి నాయక్, బేబీ విక్రమ్ మండల విజిలెన్స్ కమిటీ సభ్యులుగా రవి నాయక్, బేబీ విక్రమ్ నియామకం చిలకలూరిపేట................ చిలకలూరిపేట మండల స్థాయి పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు రవి నాయక్, బేబీ విక్రమ్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు మండల తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ గురువారం వారికి నియామక ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ వ్యవస్థ) పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవడానికి విజిలెన్స్ కమిటీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించడం, లబ్ధిదారుల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావడం కమిటీ సభ్యుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. వినియోగదారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా రవి నాయక్, బేబీ విక్రమ్‌లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019పై ప్రజలకు విస్తృత అవగాహన కల్...