డ్యూక్ బైక్ పై అతివేగం తొ డివైడర్ను ఢీకొన్న ముగ్గురు యువకులు.

 విశాఖ....


ఎన్ ఏ డి కొత్తరోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్రమాదం.



డ్యూక్ బైక్ పై అతివేగం తొ డివైడర్ను ఢీకొన్న ముగ్గురు యువకులు. 


ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలతో కేజీహెచ్ కు తరలించిన పోలీసులు.


కేసు నమోదు చేసి దర్యాప్తు  ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి