Posts

Showing posts from February, 2026

ఫోను పే లతో వ్యాపారస్తులను భయాందోళనలకు గురి చేస్తున్న సైబర్ మోసగాళ్లు

Image
 *ఫోను పే లతో వ్యాపారస్తులను భయాందోళనలకు గురి చేస్తున్న సైబర్ మోసగాళ్లు*  చిలకలూరిపేట పట్టణంలో కొత్త రకం మోసాలకు తెరలేపుతున్న సైబర్ మోసగాళ్లు  పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం మెయిన్ బజార్లో గత రెండు రోజులుగా సైబర్ మోసగాళ్లు తిరుగుతున్నారు ప్రజలు  వ్యాపారస్తులు అందరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరు మోసపోవద్దని విజ్ఞప్తి అమాయకులైన షాపులకు వెళ్లి షాపు వాళ్ళని మోసళ్లు చేస్తున్న సైబర్ మోసగాళ్లు, మా వద్ద స్కానర్ పనిచేయడం లేదు నెంబర్ చెప్పండి నెంబర్ కి పంపిస్తాము అని ఎవరైనా అంటే ఎవరు మోసపోవద్దు,కొత్త రకం మోసాలు మా ఫోనుకి స్కానర్ పనిచేయట్లేదు నెంబర్ చెప్పండి అని పేటీఎం చేశాము అని వ్యాపారస్తులు దగ్గర సరుకులు ప్లస్, డబ్బులు కూడా తీసుకొని కూడా తీసుకొని ఉఢయించే బ్యాచి చిలకలూరిపేట పట్టణంలో తిరుగుతున్నారు జాగ్రత్త (అమాయకులు)  ఉన్న షాప్ లే ఎంపిక చిలకలూరిపేట ప్రజలు వ్యాపారస్తులు అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం

మాజీ MLC ఐలాపురం వెంకయ్య 92 నిన్న మరణించారు

Image
 News9  రిపోర్టర్. విజయవాడ  సెంట్రల్ యన్ టి ఆర్ జిల్లా  *ప్రముఖ  పారిశ్రామికవేత్త , ఐలాపురం  హోటల్  అధినేత మాజీ   MLC  ఐలాపురం వెంకయ్య 92 నిన్న మరణించారు  *వారి  పార్థివ దేహం  ఇంటి వద్ద నుంచి బయలుదేరి ఐలాపురం హోటల్, అక్కడి నుండి ఏలూరు రోడ్డు శ్రీ రామ మందిరం మీదుగా కృష్ణ లంక  లోని స్మశాన వాటిక వద్దకు తరలిoచారు

కోటప్పకొండ మహాశివరాత్రి తిరుణాళ్ళు

Image
 *కోటప్పకొండ మహాశివరాత్రి  తిరుణాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల... జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు.  దర్శనం టికెట్లు ఆన్లైన్ లో లేదా గుడి వద్ద ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. మహా శివరాత్రి రోజు లక్షన్నరమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు.

ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా

Image
 *విజయవాడ ఎన్టీఆర్ జిల్లా*  ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా *ఎ విద్యాసాగర్* ప్రధాన కార్యదర్శిగా *డివి రమణ* ప్యానెల్ నామినేషన్ కార్యక్రమం  *ఏ విద్యాసాగర్ పాయింట్స్* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ  పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పనిచేస్తుంది అసోసియేషన్ నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు  ఉద్యోగుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా మా ప్యానల్ పనిచేస్తుంది  ప్రభుత్వాలతో పోరాడి ఇప్పటికే ఉద్యోగుల ఎన్నో సమస్యలు తీర్చాము  ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐ ఆర్ డి ఏ ల సమస్య తీర్చేందుకు కృషి చేస్తాము  ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వాలకు తెలిపాం  తమ ప్యానెల్ ఓటు వేసి మరల అధ్యక్ష హోదా కల్పించాలని ఉద్యోగాలను కోరుతున్నాం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల తీర్చేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మాట ఇస్తున్నాం  *కృష్ణ జిల్లా అవనిగడ్డ      నియోజకవర్గం*   *పీవీ మాధదేంద్ర రావు* ```  ప్రెసిడెంట్ ఏపీ ఎన్జీవో చల్లపల్లి యూనిట్  ఏపీ ఎన్...

విజయవాడలో 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' ఘన ప్రారంభం

Image
 **ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*: **విజయవాడలో 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' ఘన ప్రారంభం*: **చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా*: తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల పునరావాస రంగంలో అగ్రగామిగా ఉన్న 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' (అశోక రిహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్) తన నూతన శాఖను విజయవాడలో ఘనంగా ప్రారంభించింది.  **అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే,డాక్టర్ రాహుల్ గుల్వే  నవిత రాహుల్ గుల్వే, కిరణ్ కుమార్ గుల్వే ప్రారంభించారు*:. **నవిత రాహుల్ గుల్వే కామెంట్స్*: పిల్లలకు అనేక రకాల సమస్యలను నివారించడానికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది హైదరాబాద్ లో సుమారు 15 బ్రాంచ్ లు ఉన్నాయి ఇpప్పటి నుంచి హైదరాబాద్ రాకుండా అదే ట్రీట్ మెంట్ విజయవాడలో అందిస్తాం **రాహుల్ గుల్వే కామెంట్స్*: అశోక చైల్డ్ లో అనేక థెరపీ లు కలవు  మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుంది పిల్లలకు  ఎటువంటి సమస్య ఉన్నా వాటిని నయం చేయడం జరుగుతుందన్నారు **డా:సచిన్ కుమార్ గుల్వే కామెంట్స్*: ఆంధ్ర ప్రదేశ్ లో ఇది రెండోవ బ్రాంచ్  కొన్ని థెరఫీలో 3 రకాల వాటికి మాత్రమే చికిత్స ఉంటుంది  పిల్ల...

జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలాపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమ

Image
 న్యూస్ 9ఛానల్ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 3/2/2026 *ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా నడుమ ఎంవోయూ జరిగింది.  ఎంవోయూ పత్రాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమక్కుమార్, కంపెనీ ఎండీ జేకే శ్రీవాస్తవలు సంతకాలు చేశారు* ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ టెక్నాలజీకి విశేషమైన ప్రాధాన్యత పెరిగింది.  గ్రీన్ హైడ్రోజన్తో అమ్మోనియా తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి.  ఈ రంగంలో విరివిగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తోంది.  ఈ నేపథ్యంలో జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలాపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమను స్థాపించాలని ముందుకొచ్చింది.  2025 జులై 18న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సమక్షంలో ఈ కంపెనీ పరిశ్రమ స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది.  సుమారు 300 ఎకరాల్లో రూ.35 వేల కోట్ల అంచనాతో భారీ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమను స్థాపించాలని ప్రయత్నాలు ...

పేటలో కొండవీడు ఉత్సవాలకు ముందుగా 2k రన్.

Image
 *పేటలో కొండవీడు ఉత్సవాలకు ముందుగా 2k రన్.* కొండవీడు ఉత్సవాల ప్రారంభానికి భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటలకు ప్రీ-లాంచ్ మారదాన్/పబ్లిసిటీ రన్ (2కి.రన్) ఏర్పాటు చేస్తున్నారు.ఈ 2కి.రన్ చిలకలూరిపేట పట్టణంలోని స్థానికరైతు బజార్ నుంచి ప్రారంభమై చౌత్ర సెంటర్, కళామందిర్ సెంటర్, అడ్డరోడ్ సెంటర్ మీదుగా ఎన్ ఆర్ టి సెంటర్ వరకు సాగుతుంది.ఆసక్తి గలవారు చిలకలూరిపేట పురపాలకసంఘ కార్యాలయానికి ఫోన్ చేసి (9705359645) పేరు నమోదు చేసుకోవచ్చు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ ప్రజలను మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు కోరారు.

గిరిజన రైతులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలి

Image
 న్యూస్9 : చిలకలూరిపేట *గిరిజన రైతులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలి*   *గిరిజన సంఘాల నాయకులు.*  పెదకూరపాడు నియోజకవర్గ బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం, మోర్జంపాడుకు చెందిన గిరిజన రైతులకు   ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేశారు.ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశాల్లో బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పి బ్యాంకుల వద్దకు వెళుతుంటే రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు.గిరిజన సంఘాల నాయకులు సోమవారం ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు నాయకులు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొత్తం సుమారుగా 3,000 మంది గిరిజన రైతుల పరిస్థితి ఆగమేగోచరంగా ఉందని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న కనీసం సమాధానం చెప్పడం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక  కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు వినతి పత్రం అందజేశారు. సంబంధిత బ్యాంక్ అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులను పిలిచి వివరాలతో ఫైల్ పెట్టాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో గిరిజన స...