ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!

 


*ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!*


ఏపీలో ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ, కూటమి నేతల హంగామా మొదలైంది. తమ పార్టీదే అధికారం అంటూ సందడి చేస్తున్నారు.


 వైసీపీ నాయకులైతే ఒక అడుగు ముందుకేసి వైజాగ్లో రూమ్స్ అన్ని బుక్ చేసుకున్నారని టాక్. మరోవైపు అమరావతి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.


 దీంతో జూన్ 9వ తేదీన అటు వైజాగ్..ఇటు అమరావతిలో హోటళ్లు అన్ని సోల్డ్ అవుట్ బోర్డులు కనిపిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,