అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల వద్ద ఉధృిక్తత. దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్. సృహకోల్పోయిన విద్యార్థి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద తల్లిదండ్రులు ధర్నా.. ఎందుకు కోట్టారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మీకు దిక్కున్నచోట చెప్పుకోండని సంఘటన స్థలం నుంచి ఉడాయించాడంటున్న తల్లిదండ్రులకు. దాదాపు రెండు గంటల నుంచి కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. ఈ సంఘటనను దారి మళ్ళించే విధంగా సహాయ సహకారాలు చేస్తున్న పలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు మందలిస్తున్న పలు ఉపాధ్యాయులు గంటల తరబడి తల్లిదండ్రులను మందులిస్తున్న పలు ఉపాధ్యాయులు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకోని కుర్చోన్న గ్రామస్తులు.
జిల్లా కలెక్టర్ మరియు పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి చిలకలూరిపేట న్యూస్ 9:చిలకలూరిపేట పట్టణానికి చెందిన బాణావత్ సోమశిల్ప సంజీవని బాయి నరసరావుపేట లో జరిగిన ప్రతిభ పురస్కారం 2025 కార్యక్రమం లో ఉత్తమ ప్రతిభ అవార్డును జిల్లా కలెక్టర్ పి.⁰⁰ అరుణ్ బాబు మరియు పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు చేతుల మీదుగా అందుకున్నారు... ప్రతిభ అవార్డు అందుకున్న సంజీవని బాయిని తల్లిదండ్రులు రవినాయక్ మరియు బాలునాయక్ పార్వతి బాయి పట్టణ ప్రముఖులు అభినందించారు
61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,, పారిశ్రామిక ప్రాంతం 61 వ వార్డు నందు. శ్రీ శ్రీ గౌరీ మహోత్సవాల సందర్భముగా. ఆలయ కమిటీ నిర్వాహకులు కాండ్రేగుల వెంకటరమణ ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు మరియు అన్న సమారాధన కార్యక్రమం భారీగా నిర్వహించిరి ,ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి సి ఎ విద్యాసాగర్ గారు మరియు వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా, మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిరి . ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొణతాల సుధా గారికి,. సీఐ విద్యాసాగర్ గారికి శ్రీ గౌరీ సంఘం అధ్యక్షులు ఆడారి అప్పారావు గారికి మరియు గుణవతి గారికి ఘనముగా సన్మానము నిర్వహించిరి,. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొణతాల సుధా గారు మాట్లాడుతూ ఈరోజు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,,
Comments
Post a Comment