_ఎన్టీటీపీఎ‌స్ వికృత క్రీడ.. మైలవరం నియోజకవర్గంలో 104 గ్రామాలకు తాగునీటి సరఫరా బంద్_

 *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

*_ఎన్టీటీపీఎ‌స్ వికృత క్రీడ.. మైలవరం నియోజకవర్గంలో 104 గ్రామాలకు తాగునీటి సరఫరా బంద్_*







*_ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం.. లెక్కలేనితనం వల్ల తాగునీటికి అల్లాడుతున్న ప్రజలు_*


*_ప్లాంట్ నుంచి విడుదలవుతున్న బూడిద నీటిని కాలువ ద్వారా కూలింగ్ కెనాల్ లో కలుపుతున్న అధికారులు_*


*_కూలింగ్ కెనాల్ నుంచి పంప్ హౌస్ కు వచ్చే నీటిలో బూడిద కలిసి బ్లాక్ అయిన ఫిల్టర్ బెడ్_*


*_గత రాత్రి నుంచి నీటి శుద్ధిని నిలిపివేసిన ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు_*


*_సుమారు 27.9 ఎంఎల్ డబ్ల్యు నీటి సరఫరా నిలిపివేత_*


*_గాలి కాలుష్యంతో పాటు ఎన్టీటీపీఎస్ అధికారులు నీటిని కూడా కలుషితం చేస్తున్నారని మండిపడుతున్న ప్రజలు_*


*_బూడీద నీరు కూలింగ్ కెనాల్ లో కలవడం ఆగే వరకు ఫిల్టర్ బెడ్ లు పనిచేయవంటున్న అధికారులు_*


*_ఫిల్టర్ బెడ్ ను పునః ప్రారంభించి గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలంటే మరో రెండు రోజులు పట్టే అవకాశం_*


*_చేష్టలుడిగి కూర్చున్న అధికార యంత్రాంగం_*


*_ఎన్టీటీపీఎస్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేదెవరు? బూడిద నీటిని అరికట్టేదెవరు? అని ప్రశ్నిస్తున్న పరిసర గ్రామాల ప్రజలు_*


*_ఇప్పటికైనా కళ్లు తెరిచి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి_*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,