కృష్ణాజిల్లా.. పెనమలూరు నియోజకవర్గం. ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి

 కృష్ణాజిల్లా..

పెనమలూరు నియోజకవర్గం.

ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి 








ఉయ్యూరు లోని కెసిపి షుగర్ ఫ్యాక్టరీకి లోడు తీసుకువచ్చిన మన్నే సురేంద్రబాబు (21) ప్రమాదవశాత్తు సైడ్ దిమ్మపై పడి మృతి. 


ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


మృతుడు హత్య కావింపబడ్డాడని మృతిని బంధువుల ఆందోళన.


కెసిపి ఎదురుగా రోడ్డుపై రాస్తారోకో.. న్యాయం చేయాలి అంటూ నినాదాలు..


కెసిపి యాజమాన్యం స్పందించాలని తమకు న్యాయం చేయాలని బంధువుల ఆందోళన..


స్పందించని యాజమాన్యం.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-