నివాళులు అర్పించిన ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్

 *విజయవాడ*...




మాజీమంత్రి దేవినేని నెహ్రూ 8వ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, MLC తలశీల రఘురాం,సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఫ్లోర్ లీడర్ సత్యం,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్లు, దేవినేని అభిమానులు,వైసీపీ నేతలు 



*జిల్లా అద్యక్షలు దేవినేని అవినాష్ కామెంట్స్*



దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు, నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులు అర్పించాం


నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వర్ధంతి సందర్భంగా సేవ కార్యక్రమాలు చేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు



చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయిన అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు



ఐదు సార్లు mla గా,ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేశారు



ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు



MLA లు,,మంత్రులుగా ఎదిగారు


వైసిపి హయాంలో

రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట ప్రజలకు అండగా నిలిచాం


వాల్ నిర్మాణానికి జగన్ గారు చిత్తశుద్ధితో కృషి చేశారు


రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం



నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తాం



*ఎమ్మెల్సీ తలశీల రఘురాం కామెంట్స్*



విద్యార్థి నాయకుడుగా రాజకీయం ప్రారంభించి తిరుగులేని శక్తిగా నెహ్రూ ఎదిగారు


ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారు


నెహ్రూది,, వైఎస్ఆర్ ది రాజకీయాలలో ఒకటే నడవడిక



నమ్మిన వారి కోసం ఎక్కడ వరకు అయినా వెళ్తారు


వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం


అవినాష్ కూడా రాజకీయాలలో నెహ్రూ అంత ఎత్తు ఎదగాలని కోరుకుంటున్న

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-