విశాఖ ఎంపీ టికెట్ లొల్లి చివరికి ఢిల్లీకి చేరింది

 విశాఖ 


విశాఖ ఎంపీ టికెట్ లొల్లి చివరికి ఢిల్లీకి చేరింది



పట్టు వదలని జీవీఎల్ వర్గం


విశాఖ  పొత్తులో భాగంగా టిడిపి కేటాయించిన ఎంపీ టికెట్ 


విశాఖ ఎంపీ స్థానం విషయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబం సంబంధాల వలన గట్టిగా ప్రయత్నించలేదని జీవీఎల్ వర్గం ఆరోపణ


విశాఖ ఎంపీ టికెట్ బిజెపికి కేటాయించాలని జీవీఎల్ వర్గం ఢిల్లీ పెద్దలకు వినతిపత్రం అందిచనున్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం