నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కానింగ్ సెంటర్లు సీజ్

 అన్నమయ్య జిల్లా మదనపల్లె 




*నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కానింగ్ సెంటర్లు సీజ్*



మదనపల్లెలో తొమ్మిది ఆసుపత్రులపై జిల్లా

వైద్యాధికారి దేవశిరోమణి తనిఖీ చేశారు. తిరుమల, రేయిన్ బో ఆసుపత్రిపై చర్యలకు

సిఫార్సు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు స్కానింగ్

సెంటర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించలేదన్నారు. మూతపడ్డ స్కానింగ్ కేంద్రంలో ఓ

ప్రభుత్వ డాక్టర్ విధులు నిర్వహించడం గుర్తించిన్నట్లు తెలిపారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం