భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు

 


భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు

టీ20లో భాగంగా జూన్ 9న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలపై ఐసీసీ స్పందించింది. ‘‘ఈ మెగా టోర్నీని సురక్షితంగా నిర్వహించేందుకు మేం కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరి భద్రతే మాకు ముఖ్యం. దాని కోసం వివిధ అంచెల్లో సెక్యూరిటీని నియమించాం. ఆ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం’’ అని ఐసీసీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం