Press Note



1. 04.06.2024 వ తేదీన జరుగు 2024 - సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా టి.సుండుపల్లి మండలం నందు 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున, టి.సుండుపల్లి పోలీస్ వారి ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాల సమయంలో ర్యాలీలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా ఉండడం, పటాసులు కాల్చడం, డప్పులు వాయించడం వంటి పనులు చేయరాదు. 

2. టి.సుండుపల్లి మండలానికి సంబందించిన ప్రజలు అవసరమైతే తప్ప అనవసరంగా రాయచోటిలో కౌంటింగ్ ప్రదేశానికి వెళ్ళరాదు. 

3. పోలీస్ వారి నిబందనలను ఉల్లంఘించి శాంతి భద్రతలకు విఘాతం కలుగచేసి, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన యెడల వారిపైన కటినతరంగా చట్టపరమైన చర్యలకు భాద్యత వహించవలసి వస్తుందని ఈదినము అనగా 02.06.2024 వ తేదీన టి.సుండుపల్లి మండలం నందు కొన్ని గ్రామాలలో కేంద్ర భాలగాలతోటి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. 

కావున సుండుపల్లి మండల ప్రజలు పోలీస్ వారికి  సహకరించి శాంతియుతంగా ప్రజలు ఎవరికీ వారు వారి ఇంటివద్దనే ఉండవలసినదిగా మనవి. 

    ఇట్లు 

సబ్-ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్     టి.సుండుపల్లి పి.యస్.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి