BREAKING: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్*

 *BREAKING: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్* 




ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ పై భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. విరాట్ సూపర్ సెంచరీతో ఆ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయకేతనం ఎగరేసింది. PAKను 241 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆడుతూపాడుతూ 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముద్దాడింది. రోహిత్ వెంటనే ఔటైనా గిల్, విరాట్, శ్రేయస్ విజయాన్ని అందించారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం