పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయం 3లో గల ఉద్యోగి 8 లక్షల 43 వేల నగదుతో పరారు

 *బ్రేకింగ్ న్యూస్* 

*పింఛన్ నగదుతో దాచేపల్లి-3 సచివాలయ వెల్ఫీయర్ ప్రసాద్ ఉద్యోగి  పరారీ*



*పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయం 3లో గల ఉద్యోగి 8 లక్షల 43 వేల నగదుతో పరారు...*


 *ఫించన్ సొమ్ముతో ఉడాయించటంతో ఆందోళనకు గురువుతున్న పింఛన్ లబ్ధిదారులు....* 



*దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో కమిషనర్ అప్పారావు పిర్యాదు చేసారు*


*సోమవారం నాటికి పెన్షన్ పంపిణీ చేస్తామని కమిషనర్ తెలిపారు*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి