చీరాల రోడ్డు మలుపు అత్యంత ప్రమాదకరం

 చీరాల రోడ్డు మలుపు అత్యంత ప్రమాదకరం 




కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ 


పట్టణంలో కళామందిర్ సెంటర్ మీదుగా చీరాల వెళ్ళు రహదారి నరసింహ స్వామి గుడిమలుపు రోడ్డు అంతా కూడా పూర్తిగా దెబ్బతిందని, ఇప్పటికే సగం రోడ్డు కోతకు గురై గుంటలు పడినవని ఇది జాతీయ రహదారుల శాఖ మరియు పురపాలక సంఘం సమన్వయంతో పనిచేసే ఈ సమస్యను పరిష్కరించాలని మురికిపూడి ప్రసాద్ కోరారు. రహదారికి ఒకవైపు నివాస గృహాలు ఉన్నాయని వాటికి కాలువ లేకపోవడం వల్ల ఎన్ని సార్లు బాగు చేసినా కూడా నీళ్లు నిలబడి రోడ్డు దెబ్బతిన్నదని ప్రసాద్ అన్నారు. 

కావున మున్సిపల్ అధికారులు కూడా సమస్యను పరిశీలించి రహదారి పక్కన నీళ్లు నిలబడకుండా చేయాలని ఆయన కోరారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం