విజయనగరం జిల్లా. బొబ్బిలి మండల పేరెంట్స్ అసోసియేషన్

 17-10-2025. పత్రికా ప్రకటన......................

విజయనగరం జిల్లా. బొబ్బిలి మండల పేరెంట్స్ అసోసియేషన్. అధ్యక్షులుగా బంటుపల్లి దివ్య  , ప్రధాన కార్యదర్శిగా తొత్తరపూడి సంతోష్ కుమారి గార్లు నియామకం...








పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రకటన


విజయవాడ, అక్టోబర్ 17:

పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) రాష్ట్ర కమిటీ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొత్త అధ్యక్షులు& కార్యదర్శిగా నియమించింది. ఈ బాధ్యత   బంటుపల్లి దివ్య గారిని నియమిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది. తల్లిదండ్రుల సమస్యలను ప్రభుత్వానికి తెలపడం, విద్యా రంగంలో శాశ్వత మార్పులు తీసుకురావడం వంటి ముఖ్యమైన లక్ష్యాలతో పనిచేస్తున్న PAAP కమిటీ బొబ్బిలి మండల స్థాయిలో సంఘటితంగా తల్లిదండ్రులను సమీకరించి విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మా ఇద్దర పై కమిటీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, మండల వ్యాప్తంగా తల్లిదండ్రులతో కమిటీ నిర్మాణం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని ఎదగజేయడం వంటి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

            ఈ సందర్భంగా ఇద్దరూ  మాట్లాడుతూ పేరెంట్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (PAAP) మా ఇద్దర  మీద నమ్మకంతో మాకు ఇచ్చిన. బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని అలాగే ప్రభుత్వ, ప్రైవేటు  పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులు వారు చదువుతున్న పాఠశాలలలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావచ్చని ఆయన అన్నారు. మాకు ఈ బాధ్యతను అప్పగించిన పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శిఖరం నరహరి గారికి, కార్యదర్శి ఈశ్వరయ్య గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.


 బంటుపల్లి దివ్య పల్లి బొబ్బిలి మండల అధ్యక్షులు     

సెల్ నెంబర్: --- 8186964644


 తొత్తరపూడి  సంతోష్ కుమారి 

 బొబ్బిలి మండల ప్రధాన కార్యదర్శి              

సెల్ నెంబర్: --- 8309250267

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం