చిలకలూరిపేటలో ఘనంగా 'రిలాక్స్ టీ స్టాల్' ప్రారంభం

 *చిలకలూరిపేటలో ఘనంగా 'రిలాక్స్ టీ స్టాల్' ప్రారంభం**



*ముఖ్యఅతిథిగా మండవనేని చరణ్ తేజ **


*చిలకలూరిపేట


* పట్టణంలోని ఆరెంజ్  సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన *'రిలాక్స్ టీ స్టాల్'* సోమవారం ఘనంగా ప్రారంభమైంది. రోహిత్ మనీ మరియు బండారు మని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట జనసేన పార్టీ ప్రదాత, ప్రముఖ నాయకులు  *మండవనేని చరణ్ తేజ  హాజరయ్యారు.

ఈ సందర్భంగా చరణ్ తేజ  రిబ్బన్ కట్ చేసి స్టాల్‌ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువకులు సొంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ రోహిత్, మనిలు ఈ వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.స్థానిక ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన రుచులతో ఈ టీ స్టాల్‌ను తీర్చిదిద్దిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి