జగన్నాధ స్వామి ని సాలూరు జమీందారు యువరాజు గారు చేతులు మీదుగా రథయాత్ర ఊరేగింపు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో దాసరివీధి నుంచి కోటవీధి వరకు జగన్నాధ స్వామి ని సాలూరు జమీందారు యువరాజు గారు చేతులు మీదుగా రథయాత్ర ఊరేగింపు జరిగింది దీనికి యవన్మంది భక్తులు పాల్గొని జగన్నాధ రథాన్ని తీసుకురావడం జరిగింది


Comments
Post a Comment