నగరంలో గుర్తుతెలియని యువకుడు మృతి*


2వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యువకుడు మృతి.


యువకుడు పి.జేమ్స్ రాజు ( 30) గుర్తించిన పోలీసులు.


జేమ్స్ రాజు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్ గుర్తించిన 2వ పట్నం పోలీసులు.


పి జేమ్స్ రాజు షిప్ యార్డ్ లో పవన్ పుత్ర బ్లాస్టింగ్ వర్కర్ కాంట్రాక్టర్ వర్కర్ గా గుర్తించిన 2వ పట్నం పోలీసులు 


సమాచారం అందిన వెంటనే ఘటన స్థలం చేరుకున్న 2వ పట్నం పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సింది.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం