*ప్రెస్ నోట్* బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది ఓం శాంతి! ప్రజా పితా బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాయం బొబ్బిలి న్యూ జగన్నాధపురం లో గల పరమాత్మ అనుభూతి ధామ్ సేవా కేంద్రం లో CAPF విభాగానికి సంబంధించిన రిటైర్డ్ మరియు ఇన్ సర్వీస్ లో ఉన్న 70 మంది CAPF జవాన్ల తో స్నేహ మిలన్ కార్యక్రమం నిర్వహించారు దేశ రక్షణ కోసం , చేస్తున్న త్యాగం , సేవలను కొనియాడారు. ఎల్లప్పుడూ దేశమంతా CAPF జవాన్ సోదరులకు ఋణపడి ఉంటుందని బ్రహ్మ కుమారి రాజేశ్వరి అక్కయ్య కొనియాడారు . ఈ సందర్భంగా విచ్చేసిన CAPF సైనిక సోదరులు అందరికీ శివ పరమాత్మ పరిచయం నిచ్చి , బ్రహ్మా కుమారిస్ సంస్థ చేపడుతున్న 20 విభాగాల ద్వారా ప్రపంచంలో 140 దేశాలలో రకరకాల సేవలను గూర్చి తెలియచేశారు. జవాన్లు సరి హద్దులో శత్రువులపై విజయం సాదిస్తున్నారు. మీ లో ఉండే కామ, క్రోధ,లోభ,మోహ, అహంకారాలనే శత్రువులపై మెడిటేషన్ చేసి ఎలా విజయం సాధించాలో తెలియచేశారు. అనేక జిల్లాలనుండి విచ్చేసిన సైనికు...
అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల వద్ద ఉధృిక్తత. దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్. సృహకోల్పోయిన విద్యార్థి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద తల్లిదండ్రులు ధర్నా.. ఎందుకు కోట్టారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మీకు దిక్కున్నచోట చెప్పుకోండని సంఘటన స్థలం నుంచి ఉడాయించాడంటున్న తల్లిదండ్రులకు. దాదాపు రెండు గంటల నుంచి కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. ఈ సంఘటనను దారి మళ్ళించే విధంగా సహాయ సహకారాలు చేస్తున్న పలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు మందలిస్తున్న పలు ఉపాధ్యాయులు గంటల తరబడి తల్లిదండ్రులను మందులిస్తున్న పలు ఉపాధ్యాయులు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకోని కుర్చోన్న గ్రామస్తులు.
న్యూస్9 ఛానల్: ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ విజయవాడ, భవానీపురంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. **సూర్యనారాయణ రాజు కామెంట్స్*: ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సామాన్య ప్రజలకు జరిగే వైద్య సేవల విషయంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది. ఒకపక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారంలో ప్రాధాన్యత ఇస్తుంది మరో పక్క ఉద్యోగులు ఎవ్వరైనా తప్పు చేస్తే కటినంగా వ్యవహరిస్తుంది ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అనుసరిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున స్వాగతిస్తున్నామన్నారు**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*: విజయవాడ, భవానీపురంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. **సూర్యనారాయణ రాజు కామెంట్స్*: ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సామాన్య ప్రజలకు జరిగే వైద్య సేవల విషయంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది. ఒకపక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారంలో ప్రాధాన్యత ఇస్తుంది మరో పక్క ఉద్యోగులు ఎవ్వరైనా...
Comments
Post a Comment