ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో

 ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో

మండల మరియు వార్డు స్థాయి సమావేశాలు నిర్వహించబడ్డాయి.












ఈ సమావేశాలకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైకార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు,

పార్టీ బలోపేతం,

రాబోయే కార్యాచరణపై

విస్తృతంగా చర్చ జరగింది.

ప్రజల నుంచి లభించిన స్పందనతోవైఎస్సార్‌సీపీ మరింత బలంగా ముందుకు సాగుతోందని

నాయకులు తెలిపారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి