ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో
ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో
మండల మరియు వార్డు స్థాయి సమావేశాలు నిర్వహించబడ్డాయి.
ఈ సమావేశాలకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైకార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు,
పార్టీ బలోపేతం,
రాబోయే కార్యాచరణపై
విస్తృతంగా చర్చ జరగింది.
ప్రజల నుంచి లభించిన స్పందనతోవైఎస్సార్సీపీ మరింత బలంగా ముందుకు సాగుతోందని
నాయకులు తెలిపారు.






Comments
Post a Comment