పెరిగిపోతున్న మట్టి, ఇసుక ,అక్రమ రవాణా*

 *అన్నమయ్య జిల్లా రాయచోటి పరిసర ప్రాంతాలలో రోజురోజుకు పెరిగిపోతున్న మట్టి, ఇసుక ,అక్రమ రవాణా* 



*రాయచోటి పట్టణానికి చేరువలో ఉన్నటువంటి పెద్ద కాలవపల్లి యండపల్లి ఏరు వద్ద జెసిబి లు పెట్టి ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలింపు*....


*ఎక్కడపడితే అక్కడ చెరువులు ఎక్కడ కనిపిస్తే అక్కడ జెసిబి లు పెట్టి మట్టి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు*......


*జెసిబి కి కానీ ట్రాక్టర్లకు కానీ నెంబర్లను కనిపించకుండా నెంబర్ బోర్డులను తొలగించి ఎద్దేంచగా మట్టిని తరలిస్తున్నారు*......



 *ఇదిలా ఉంటే మరోవైపు తమకేమీ పట్టనట్టు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ శాఖ అధికారులు*....



*గతంలో కొంతమంది విలేకరులు మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం ఇస్తే ఎమ్మార్వో గారు వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఇంకా యధావిధిగా కొనసాగుతున్న అక్రమ రవాణాలు....*







Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి