కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి..
*కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ డిమాండ్*
*నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి ఛార్జ్ ను ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తా బంద్ లో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో (ఏ ఐ ఎస్ ఏ) సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బంగ్లా సర్కిల్ దగ్గర వామపక్ష విద్యార్థి సంఘాల నిరసన విజయవంతం

Comments
Post a Comment