Skip to main content

Posts

Showing posts from July, 2024

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తక్షణమే విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన

 ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను  తక్షణమే విడుదల చేయాలని ఆమ్  ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన*                 ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మరియు రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను బి.జె.పి పార్టీ రాజకీయ కక్ష తోటి జైల్లో నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు. భారత రాజ్యాంగం కోర్టులో బెయిల్ ఇచ్చినప్పటికీ నిరంకుషితంగా దర్యాప్తు సంస్థలైన సి.బి.ఐ, ఈ.డీ లను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని తిరుపతి బస్టాండ్  వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయునికి ఇండియా కూటమి నేతలు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి *ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరు గట్టు నగేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మాగంటి గోపాల్ రెడ్డ...

రాజాం దగ్గర గంజాయితో ముగ్గురు పట్టుబడ్డారు

  ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా S. P.వకీల్ జిందల్ గారు మాట్లడుతూ నిన్న జరిపిన ధడుల్లో రాజాం దగ్గర గంజాయితో ముగ్గురు పట్టుబడ్డారు గంజాయి అమ్ముతుండగ ముగ్గురు కొంటుండగా ముగ్గురు ను మొత్తం 6గురును అరెస్టు చేసి ఈ రోజు వాళ్ళును మీడియా ముందు హజ రు పరిచారు. జిల్లా లో గంజాయి విక్రయాలు చాలా జోరుగా జరుగుతున్నాయి వాటిని ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచాం అని అన్నారు. వీరితో పాటుగా ఒక స్త్రీ కూడా పట్టుబడింది. మొత్తం 10 మంది వరకు అరెస్టు చేశామాన్నారు వీరును పట్టుకొనుటలో రాజాం S.I మోహన్ ను ఈ సందర్బంగా అభినందిచ్చారు. జిల్లా లో గంజాయి విచ్చాలివిడిగా సరఫరా అవుతుంది అని విలేఖరి అడిగిన దానికి సమాధానంగ జిల్లా బోర్డు లో ఉన్న చెక్ పోస్టులను మరింత గట్టిగ బలపరుస్తాము మరియు నైట్ గస్తిని అప్రమత్తుగా ఉండేటట్లు చేస్తామన్నారు. ఈ గంజాయి మత్తుకు ఎక్కువ మైనేర్లు బానిసఆ తున్నారు. అనే దానికి ఈ మైనేర్లు కు గంజాయి ఎక్కడ నుంచి వస్తుంది అనే దానిపై నిఘా పెంచమన్నారు. గంజాయి విక్రాయాలు ఎక్కడైనా జరిగినట్లు మీకు తెలిస్తే పోలీస్ వారికి సహకరించాలని కోరారు

శివ ప్రియ నగర్ అభివృద్ధికి

  ఈరోజు శివ ప్రియ నగర్ ఫ్లాట్ యజమానుల సంఘం మరియు శివ ప్రియ నగర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని శివ ప్రియ నగర్ డెవలప్మెంట్ పై కలవడం జరిగినది ఈ యొక్క సమావేశంలో శివ ప్రియ నగరలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించడం జరిగినది అదేవిధంగా శివ ప్రియ నగర్ లో వివాదంలో ఉన్నటువంటి స్థలము గురించి కూడా వారికి వివరించడం జరిగినది వారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే మాట్లాడి శివ ప్రియ నగర సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులకు చెప్పుట జరిగినది అదేవిధంగా శివప్రియ నగర్ లో ఉన్నటువంటి పార్కు స్థలం వివాదము మరియు ప్లాట్లకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా శివ ప్రియ నగర్ ప్లాట్ యజమానులు ఇల్లు నిర్మించుకోవడానికి కావలసినటువంటి మౌలిక వసతులు అయినటువంటి త్రాగునీరు విద్యుత్తు రోడ్లు ఏర్పాటు చేస్తే ఇల్లు నిర్మించుకోవడానికి మేమంతా సిద్ధమే అని తెలియజేయడం జరిగినది వారు కూడా సానుకూలంగా స్పందించి శివ ప్రియ నగర్ అభివృద్ధికి అన్ని విధాల అండ...

ఇంతమంది పసి పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు వీరికి ????

  చిలకలూరిపేటలో  పసిపిల్లలను ఎత్తుకొని  యాచకము చేస్తున్న స్త్రీలు, ఇంతమంది పసి  పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు వీరికి ???? అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.. .......ఈ దృశ్యాలు కలిగిన రీల్స్ వైరల్ అవుతున్నాయి.. . . అదేవిధంగా నరసరావుపేట సెంటర్లో ట్రాఫిక్ ఆగినప్పుడు హిజ్రాలు వాహనదారుల వద్ద నుంచి పైసలు వసూలు చేయడం, అదేవిధంగా నరసరావుపేట వెళ్ళేటప్పుడు  కూడా కొత్త ఫ్లైఓవర్ వద్ద హిజ్రాలు డివైడర్ వద్ద వసూలు చేయటం పరిపాటిగా మారింది...  నరసరావుపేట సెంటర్లో స్వచ్ఛంద సేవ అని చెప్పి కొంతమంది యువతులు తెల్ల డ్రెస్ వేసుకొని హండి టైపులో బాక్సులు చేతబట్టి  వసూలు చేస్తున్నారు.. సంబంధిత అధికారులు వీటిపై దృష్టి పెట్టి పబ్లిక్ న్యు సెన్స్  లేకుండా చూస్తారని ప్రజలు మరీ మరీ కోరుతున్నారు

జవహర్‌ నవోదయ సెలక్షన్‌ టెస్ట్‌–2025 నోటిఫికేషన్‌ విడుదల..

విద్య సమాచారం.... -the parents association of Andhra Pradesh  JNST Notification 2025 : జవహర్‌ నవోదయ సెలక్షన్‌ టెస్ట్‌–2025 నోటిఫికేషన్‌ విడుదల..  దేశవ్యాప్తంగా ఉన్న 653 నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌–2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.  *మొత్తం సీట్ల సంఖ్య: 653.»    * తెలుగు రాష్ట్రాల్లో జేఎన్‌వీలు: తెలంగాణ–09, ఆంధ్రప్రదేశ్‌–15 విద్యాలయాలున్నాయి.»     *అర్హత: 2024–25 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. 01.05.2013 నుంచి 31.07.2015 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులు.»    * ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.»    *పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు 80 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. మెంటల్‌ ఎబిలిటీ(40 ప్రశ్నలు, 50 మార్కులు), అర్థమేటిక్‌(20 ప్రశ్నలు, 25 మార్కులు), లాంగ్వేజ్‌(20 ప్రశ్నలు, 25 మార్కులు) సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఓఎంఆర్‌ సీట్‌లో నాలుగు ఆప్షన్స్‌లో ఒకటి సమాధానం పెన్‌ సాయంతో దిద్దాలి. బ్లూ/బ్లాక్‌ బాల్‌ పాయింట్...

గత ప్రభుత్వ మద్యం కుంభకోణంపై ఈడీ సహకారంతో సిఐడి ఎంక్వయిరీ వేస్తున్నాం.

గత ప్రభుత్వ మద్యం కుంభకోణంపై ఈడీ సహకారంతో సిఐడి ఎంక్వయిరీ వేస్తున్నాం.

గూడూరు పట్టణంలో దారుణం, ఇంటర్ చదివే విద్యార్థిని రౌడీషీటర్ అత్యాచారం

 *తిరుపతి జిల్లా..గూడూరు* *💥రెచ్చిపోతున్న మానవ మృగాలు బలవుతున్న చిన్నారులు,మహిళలు💥* *💥గూడూరు పట్టణంలో దారుణం, ఇంటర్ చదివే విద్యార్థిని రౌడీషీటర్ అత్యాచారం*💥 *👉కాలేజీకి వెళ్లే విద్యార్థినిని వినయ్ అనే రౌడీషీటర్ కత్తితో బెదిరించి బలవంతంగా ఆటో లో గాంధీనగర్ అనే ప్రాంతానికి  తీసుకెళ్లి  అత్యాచారం ...* *👉రౌడీ షీటర్ వినయ్ గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తింపు...* *👉అవమానం తో సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన బాలిక...* బాలికకు మొదట గూడూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స, అనంతరం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం,  పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ఆసుపత్రికి తరలింపు... తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో 8 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో ఘటనతో భయాందోళనలో జిల్లా ప్రజలు... తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలో నివసించే బాలిక కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ వినయ్ బాలికకు కత్తి చూపు బెదిరించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరు లోని గాంధీనగర్...

చెరువులను రక్షించమని "పవన్ కళ్యాణ్ " కు చెబుదాం

  *చెరువులను రక్షించమని "పవన్ కళ్యాణ్ " కు చెబుదాం* * పార్వతీపురం ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపిన వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు  *రైతులతో మన ఊరు - మన చెరువును కాపాడుకుందాం*  * విద్యార్థులతో చెరువుకు పోదాం ఈత కొడదాం  *తెలుగు పండితులతో చెరువులు పరిరక్షణకై అవధానాలు,  కవితల పోటీలు* * యువతను భాగస్వామ్యం చేసేలా భావితరానికి భరోసానిద్దాం  *చెరువులు కబ్జాలపై  రాష్ట్రపతి గవర్నర్లకు సైతం ఫిర్యాదులు చేద్దాం* * రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఎన్నిక *ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు**  ఆంధ్ర రాష్ట్రంలో చెరువులను రక్షించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను కోరదామని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నిర్ణయించింది. విజయనగరం యూత్ హాస్టల్ లో బుధవారం ఆ సమితి సర్వసభ్య సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు జాగారపు ఈశ్వర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రఘు సత్య సింహా చక్రవర్తి ...

అక్రమంగా డబ్బులు దౌర్జనంగా రౌడీజంగా వసూలు చేస్తున్నారని

  ఈ రోజు న పత్రిక ప్రకటన 17/07/2024 ప్రజా దర్బార్ లో చీరాల లారీ అసోసియేషన్ ప్రభుత్వం సోసైటీ నంబర్ 353/2021పేరు తో అవినీతి అక్రమంగా డబ్బులు దౌర్జనంగా రౌడీజంగా వసూలు చేస్తున్నారని గతంలో ఎఫ్ఐఆర్ FIR నెంబర్ ఈ తేది న 22/08/21   చీరాల ఒకటో పట్నం స్టేషన్ లో కేసు నమో జరిగింది 327/2021  గురించి చీరాల DSP శ్రీకాంత్ CI రాజమోహన్ లక్ష రూపాయలు దాసరి మణికంఠ ద్వార లంచం తీసుకొని కేసును ఫాల్ చేశారు మరల బాపట్ల జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో గత రెండు సంవత్సరాల నుంచి విచారణ దర్యాప్తు చేయకుండా చీరాల MLA అభ్యర్థి YSRCP కరణం వేంకటేష్ బాబు ఆదేశాల ప్రకారం బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఆ కేసును పెండింగ్లో పెట్టి ఉన్నారు  ఈ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలిసి   చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ గురించి పూర్తిగా విచారణ చేయండి సార్ మా కుటుంబం నికి న్యాయం చేయండి సార్ అని ప్రజా దర్బార్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగినది

ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య.

  *తిరుపతి జిల్లా...దొరవారిసత్రం.* *💥ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య..*💥 *👉తెలిసిన వాడే హంతకుడు.. బాలికను తీసుకెళుతున్నట్టు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు*  తిరుపతి  జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లి అటవీ ప్రాంతంలో 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. నెలబల్లి సమీపంలో  ని రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలి పనులు చేస్తున్నారు,వీరిలో లలుక్ అనే వ్యక్తి కి ఎనిమిది ఏళ్ల కుమార్తె వుంది, రోజు మధ్యాహ్నం వారితో పనిచేసే బీహార్ కే చెందిన ఒక యువకుడు ఆ బాలికను తనతో తీసుకు వెళుతున్నట్టు కొందరు చూసారు,తర్వాత కాసేపటికి రైస్ మిల్ సమీప అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు,ఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఇతర సిబ్బంది దగ్గర్లోని సీసీ కెమెరాల ను పరిశీలించి  బాలిక మృతి చెంది ఉన్న స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకొన్నారు, బాలిక మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు,నిందుతుడు  బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడా లేక హత్య చేశాడా అనేది దర్యాప్తు...

శ్రామికుని ఆరడుగుల కాంపౌండ్ గోడను కూల్చిన రాయచోటి తాహసీల్దార్

  కొసరును వదిలి పిసురును కూలగొట్టినట్లు శ్రామికుని ఆరడుగుల కాంపౌండ్ గోడను కూల్చిన రాయచోటి తాహసీల్దార్  జగనన్న కాలనీలలో నిరుపేదలకు ఇచ్చిన స్థలాలను అధికారుల మాటున లక్షలు విలువచేసే జాగాలను కాజేసి గుట్టు చప్పుడు కాకుండా బంగ్లాలను కట్టుకుని దర్జాగా తీరుగుతున్న" ఆల్ "పార్టీ దొరలను వదిలి  ఒకిటిన్నర సెంటు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం లో ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్న ఒక శ్రామికుని ఇంటిముందున్న అరడుగుల గోడను రాయచోటి తహసీల్దార్ ఏమాత్రం కరుణ లేకుండా కూలగొట్టడం విమర్శలకు దారితీస్తోంది. వివరాలలోకి వెళితే రాయచోటి -సుండుపల్లి రోడ్డులో ని మోడల్ స్కూల్ ఎదురుగా 700 ఇండ్లతో నిర్మితమైన జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని జీవనోపాది కోసం  రిగ్గు బండి పెట్టుకుని  వసంత్ ప్రతాప్ రెడ్డి జీవిస్తూ ఉండాడు.ఈ కాలనీ ఏర్పాటుకోసం తన రిగ్గు బండితో పని చేసిన 3 లక్షలు రూపాయిలు ఇప్పటికీ అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదని కనిపించిన అధికారికల్లా ప్రతాప్ రెడ్డి మోరపెట్టుకుంటూ ఉండాడు.కాలనీలో ప్రజలకు కానీ, రోడ్లకు గాని ఎలాంటి అడ్డం లేని ఆరడుగుల కాలి జాగా తన ఇంటిముందర ఉండగా పని ముట్లు, కోళ్ల ను సంరక్షించు కోవడానికి గోడ ని...

అక్రమంగా తాబేళ్లను తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్

 ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీ శాఖ అధికారులు ఒడిశాకు అక్రమంగా తాబేళ్లను తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఒడిశాకు చెందిన సూరజ్ మండల్‌ను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు అతని కారులో 246 తాబేళ్లను కనుగొన్నారు, వాటిలో 230 సజీవంగా ఉన్నాయి మరియు 16 చనిపోయాయి. అటవీశాఖ అధికారులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

 *పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్..* మాజీ మంత్రి పేర్ని నానికి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వైసీపీ పాలనలో మరుగునపడ్డ పట్టిసీమను ప్రారంభించి డెల్టాకు నీళ్లు ఇచ్చామన్నారు.

ఐదు నెలల చంటి పాపపై అదే గ్రామానికి చెందిన బోయిన ఎరకన్నదొర అత్యాచారం

 విజయనగరం జిల్లా... బొబ్బిలి...  రామభద్రపురం మండలం జీలుగువలస గిరిజన గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే సంఘట శనివారం చోటు చేసుకుంది. బొబ్బిలి డిఎస్పి పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జీలుగువలసలో ఐదు నెలల చంటి పాపపై అదే గ్రామానికి చెందిన బోయిన ఎరకన్నదొర అత్యాచారం చేశాడు. చంటిపాపను ఉయ్యాలలో పడకుండా పెట్టి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు తల్లి వెళ్లింది. తల్లి ఇంటిలోకి వెళ్తుండగా ఎరకన్నదొర బయటకు రావడంతో చంటిపాపను చూడగా తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. చంటిపాపను బాడంగి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి - ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలి...లోక్ సత్తా!

 15-07-2024 బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి - ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలి...లోక్ సత్తా! *****************************               విజయనగరం జిల్లా రామభద్రపురంలో జరిగిన అమానుష ఘటన చూస్తే మనం అసలు సభ్య సమాజంలో ఉన్నామా? అనే ఆవేదన, బాధ కలుగుతుందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఒకసారి గమనిస్తే బాపట్లలో, కర్నూలులో, అనకాపల్లిలో, రామభద్రపురంలో వరుసగా ఆడపిల్లలపై జరుగుతున్న ఈ జుగుస్సాకర ఘటనలు చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఆడ పిల్లలకు రక్షణ అనేది ఉందా అనే అనుమానం కలుగుతుంది అన్నారు. ఇలాంటి ఘటనలకు ముఖ్యకారణం యువత, పెద్దవారు మద్యానికి, గంజాయికి, మత్తు పదార్థాలకు బానిస అయి ఆ మత్తులో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నిందుతుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించి, బాధితులకు సత్వర న్యాయం అందించే ఏర్పాటు చెయ్యాలి.  ప్రభుత్వం విచ్చలవిడి మద్యం అమ్మకాలను తగ్గించాలి, బహిరంగ మధ్య...

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు*

  వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు* ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది.  వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు.  ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ  https:/consumerhelpline.gov.in/  వెబ్‌సైట్‌లో ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌’ పేరుతో పొందుపరుస్తోంది.🇮?...

రైతు బజారు ఏర్పాటు చేసి ప్రజలకు కంది పప్పు, బియ్యం తక్కువ ధరకు ఇప్పించలేరా?

 13-07-2024 రైతు బజారు ఏర్పాటు చేసి ప్రజలకు కంది పప్పు, బియ్యం తక్కువ ధరకు ఇప్పించలేరా?                          లోక్ సత్తా...             విజయనగరం జిల్లా బొబ్బిలిలో రైతు బజారు ఏర్పాటు చేసి ప్రభుత్వం తక్కువ ధరకు ఇస్తున్న కంది పప్పు, నాణ్యమైన బియ్యం ప్రజలకు మన  ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పించలేరా? అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలకు బజారులో కన్నా తక్కవ ధరకే నాణ్యమైన బియ్యం, కంది పప్పు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో పౌరసరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కిలో కంది పప్పు 160 రూపాయలకు అలాగే  బియ్యం(సోనా మసూరి పచ్చి రకం) కిలో 48 రూపాయలకు, బియ్యం(సోనా మసూరి స్టీమ్డ్) కిలో 49 రూపాయలకు ఈ నెల 11 వ తారీఖు నుండి రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. అయితే మన బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడం వలన మన బొబ్బిలి ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశా...

మృతురాలు కుమ్మరిపాలెం వాసిగా గుర్తింపు

  *సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ వీధిలో ప్రమాదం*   *కాంక్రీట్ పనికి వచ్చి మృత్యువాత*   *మృతురాలు కుమ్మరిపాలెం వాసిగా గుర్తింపు*   *షణ్ముఖ వెలుగు సూళ్లూరుపేట*   బ్రతుకు జీవనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి సూళ్లూరుపేట బజారులో పని నిమిత్తం వచ్చిన కుమ్మరిపాలెం గ్రామస్తురాలు  ఎర్రబోతు ఇందిరమ్మ భర్త చెంచురామయ్య శనివారం ఉదయం సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ వీధిలో ఒక ఇంటికి స్లాబ్ పోయాల్సిన పని నిమిత్తం వచ్చి అక్కడే ఉన్న మిల్లర్ కు తన  చీర, వెంట్రుకలు చుట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

*కేవలం వారం రోజుల్లో సుమారు రూ.50,54,000/- విలువైన

 *ప్రకాశం జిల్లా...* *కేవలం వారం రోజుల్లో సుమారు రూ.50,54,000/- విలువైన 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను రికవరీ చేసిన ప్రకాశం పోలీసులు.*  *సెల్ ఫోన్ చోరీలకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*  *అభినందించిన జిల్లా ఎస్పీ..గరుడ్ సుమిత్..* దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను కనుగొనడానికి సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ప్రొఫెషనల్ గ్యాంగ్‌లు రిసీవర్లను పట్టుకోడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి 8 ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాలు విశేష ప్రయత్నాలు చేసి తక్కువ వ్యవధిలో (1 వారంలోపు) 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను గుర్తించారు. ఇద్దరు మొబైల్ దొంగతనాల నేరస్థులను  వాటిని కొనే 5 మొబైల్ షాప్ యజమానులను అరెస్టు చేయటం జరిగింది. సాంకేతికత ఇతర ఆధారాలను ఉపయోగించి దొంగిలించబడిన మొబైల్‌లను సేకరించటం జరిగింది. దీనికి సంబంధించి 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీ. హిమాన్షు శుక్లా

  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా  బాధ్యతలు స్వీకరించిన 2013 ఐఏఎస్ బ్యాచ్ అధికారి శ్రీ. హిమాన్షు శుక్లా* విజయవాడ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా* • *2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా* • *హిమాన్షు శుక్లాకు ఘన స్వాగతం పలికిన ఐ అండ్ పీఆర్ అధికారులు* • *పుష్పగుచ్ఛాలతో అభినందలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది* • *గతంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు* • *సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా* • *సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం చూపించడంలో తనదైన ముద్ర వేసిన హిమాన్షు శుక్లా* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార  పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీ.  హిమాన్షు శుక్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్  బ్లాక్ రెండవ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 3 గం.లకు ఆయన డైరెక్టర్ గా బాధ్యతలు చేప...

ముద్దాయికి 1సం. జైలు శిక్ష విధించిన

  *2014సం. లోని నమోదైన SC/ST కేసులో ముద్దాయికి 1సం. జైలు శిక్ష విధించిన చిత్తూరు 1వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్* *ఈ దినం అనగా 09-07-2024 వ తేదీన 2014వ సం. లో బంగారుపాళ్యం మండలంలో మధు అనే ముద్దయిపై నమోదు అయిన SC/ST కేసులో 1సం. జైలు శిక్ష మరియు 200రూ.ల జరిమానా విధించిన చిత్తూరు 1వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ శ్రీ ఎస్.రమేష్* *కేసు వివరాలు :*  చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం నల్లంగాడు ఆదిఆంధ్రావాడ గ్రామంలో నివాసముంటున్న దామోదరం అతని భార్య దేవి లతో ముద్దాయి మధు కు పాత గొడవలు ఉండేవి. 30-08-2014వ తేదీన మధు మద్యం సేవించి దేవి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి గొడవ పెట్టుకొని వాళ్ళను వారి కులము పేరుతో అసభ్యంగా దూషించి దామోదరం, దేవిలను చొప్పులతో కొట్టి వారిని చంపుతామని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీని పై దేవి బంగారుపాలెం పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు Cr.NO:221/2014 u/s 355, 323, 506 IPC &  Sec 3(1)(X) SC/ST (POA) act కింద అప్పటి పలమనేరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ శంకర్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించి ముద్దాయి మధు ను అరెస్ట్ చేసి దర్యాప్తు నిమిత్త...

రాజంపేట ఆర్డీవో కార్యాలయంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ ని కలిసి

రాజంపేట ఆర్డీవో కార్యాలయంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ ని కలిసి సంక్షేమ హాస్టల్ సమస్యలపై అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర.

ఆకుల వాసంతి గారు "ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్" ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ ....

 ప్రముఖ సమాజ సేవా కర్త మాతృశ్రీ లక్ష్మి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ఛైర్మెన్ తెలగ కాపు ఆణిముత్యం ఆకుల వాసంతి గారు "ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్"  ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ మరియు న్యూస్9 24x7 అప్ డేట్స్ న్యూస్ ఛానల్ కో ఆర్డినేటర్ గా నియుమితులయ్యిన సందర్భంగా..  N ANIL-SM - ATOMY BUSINESS GLOBAL PROMOTOR - VIJAYAWADA . YASAM PAWAN -ATOMY BUSINESS PROMOTOR - AVANIGADDA GALLA CHAITANYA ATOMY BUSINESS PROMOTOR- ELURU PABBINEEDI SATYA MANI MURTHY VESTIGE STAR DRECTER P. Drakshaveni  international  human rights Welfare's association dricter woman and child wel fare cell telangana state డా.P.A భాస్కర్ రావు విశాఖరత్న  కళా పరిషత్ -శ్రీ దాసరినారాయణ రావు కాల్చరల్  అకాడమీఫౌండర్ & ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం  నవతరం జాతీయ పార్టీ గుంటూరు. Mahesh Director: Charan group Akkayapalem విశాఖపట్నం రాజేశ్వరి తెలగ కాపు సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. B.ravikumar..bobbili..telaga.sangam.p గాజువాక 70...

లక్ష్మీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం

ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల మండలం :     లక్ష్మీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం  ఆగిఉన్న ట్రాలీ లారీని ఢీకొన్న ERTIGA కారు నలుగురు స్పాట్  లోనే మృతి ఒకరి (బాలుడు) పరిస్థితి విషమం

పేదల పెన్నిధి డాక్టర్ శరత్ గిరి రెడ్డి

  *విద్యాభివృద్ధికి కృషి చేస్తే వారిని గుర్తించుకుంటారు* *పాఠశాల అభివృద్ధి దాత* *పేదల పెన్నిధి డాక్టర్ శరత్ గిరి రెడ్డి* విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దితే గ్రామాలలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు గుర్తుంచుకుంటారని గుల్లవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధి దాత పేదల పెన్నిధి డాక్టర్ శరత్ గిరి రెడ్డిగారు పేర్కొన్నారు గుల్లవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సావిత్రమ్మ పదవీ విరమణ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ సుండుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయన్న అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి డాక్టర్ ఎర్రపురెడ్డి శరత్ గిరి రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత గ్రామంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి పరిచే అందుకోసం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్ పాఠశాలలో ఫ్లోర్ దెబ్బతినిందని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన   మరమ్మత్తులు చేయిస్తానని హామీ ఇచ్చారు అనంతరం పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా క్రమశిక్షణ కమిటీ జిల్లా సభ్య...

జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ చామకూరి

*సమర్థవంతంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల  అమలుకు కృషి* *అందరి సహకారంతో... జిల్లా అభివృద్ధికి పాటుపడతా* *అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా పని చేయడం అదృష్టంగా భావిస్తా* *జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ చామకూరి* రాయచోటి, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్ధవంతంగా అమలు చేసి... అందరి సహకారంతో అన్నమయ్య జిల్లా అభివృద్ధికి పాటు పడతామని అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు.  ఆదివారం ఉదయం రాయచోటి కలెక్టరేట్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు అనంతరం ఉదయం 11:32 గంటలకు శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2016 ఐఏఎస్ బ్యాచ్ కు చెంది బాపట్ల జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా నియమించిందన్నారు. ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్ల...

అత్యాచార ప్రయత్నం దాడిలో న్యాయం జరగక...

  *అత్యాచార ప్రయత్నం దాడిలో న్యాయం జరగక... వాష్మోలు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ* *బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పిన సుగవాసి సుబ్రహ్మణ్యం* *రాయచోటి టౌన్* అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట నియోజవర్గం ఓదివీడు గ్రామం దూళ్ళ హరిజనవాడలో అదే గ్రామానికి చెందిన పెద్ద రెడ్డప్ప అనే వ్యక్తి చేతిలో అత్యాచార ప్రయత్నానికి గురై పోలీస్ స్టేషన్కు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో మనస్థాపానికి గురైన నాగరత్న అనే మహిళ బుధవారం వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.బాధితురాలు కథనం మేరకు వివరాలలోకి వెళితే ఓదివీడు గ్రామం దూల హరిజనవాడ చెందిన నాగరత్న మంగళవారం బాత్రూంలో స్నానం చేసేందుకు వెళ్లగా అది గమనించిన పెద్ద రెడ్డప్ప అనే వ్యక్తి ఆమెపై అత్యాచార ప్రయత్నానికి పాల్పడడంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంటనే ఆమె తన భర్తతో కలిసి వీరబల్లి పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై పలు రకాలుగా విచారించడంతోపాటు నిన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నాడు ఏం చేసినాడని అవమానీయంగా అడగడంతో మనస్థాపానికి గురైన నాగరత్న వాస్మాల్ తాగి ఆత్మహత్యయత్నానిక...

మంగపేట మండలం బిల్ట్ కర్మాగాం లో పని చేసిన కార్మికులను బిల్ట్ యాజమాన్యం

  మంగపేట మండలం బిల్ట్ కర్మాగాం లో పని చేసిన కార్మికులను బిల్ట్ యాజమాన్యం జేఏసీ నాయకులు అన్యాయం చేసారని మాకు న్యాయం చేయాలని కోరుతూ విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రముఖ సమాజ సేవకులు మాతృశ్రీ లక్ష్మి సేవాసంస్థ ల చైర్మన్ న్యాయవాది డా. ఆకుల గణేష్ ని కోరుతూ గత కొంతకాలంగా సంప్రదించగా అప్పుడు వారు తక్షణమే ప్రింట్ మరియు ఎలక్ట్రా్న్ మీడియా ద్వారా స్వందించడం జరిగింది నేరుగా సమస్యలను తెలుసుకోవడం కోసం కమలాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన కార్మిక సమావేశం లో పాల్గున్నారు వారితో బాటు సేవా సంస్థల వైస్ ఛైర్పర్సన్ ప్రముఖ సమాజ సేవా కర్త   న్యాయవాది కుమారి ఆకుల వాసంతి హాజరు అయ్యారు అదే సమయం లో పి ఎఫ్ కార్మికులు అక్కడకు చేరుకొని తమను పట్టించుకోవడం లేదని తమకు అన్యాయం జరిగిందని పర్మినెంట్ కార్మికులతో వాగ్వడానికి దిగారు కొంత గంధరగోళం తరువాత పి ఎఫ్ కార్మికులు, మహిళ కార్మికులు  కార్మికులు వారికి జరిగిన అన్యాయం వివరించారు అందరి వాదనలు విని కార్మికులకు 69కోట్లు ఇవ్వాలని ఆదేశించడం తో యాజమాన్యం కార్మికులకు రెండు విడతల గా డబ్బులు జమచేసింది అయితే 18 నుండి 19 కోట్లు మాత్రమే తమకు అందాయని కార్మికులు చెప్పడం ...