నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?.

నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?... -భారతదేశంలోని తరగతి గదులు తీవ్రమైన పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2013 మరియు 2023 మధ్య జరిగిన ఆత్మహత్య సంఘటనలలో దేశం 1,17,849 మంది విద్యార్థులను కోల్పోయింది. -పరీక్షల ఒత్తిడి దేశంలోని ప్రతిభావంతులను విచ్ఛిన్నం చేస్తోంది. - పాఠశాలలు కళాశాలలు యాజమాన్యలు మరియు తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత... @ మార్పు రావాలి.. - తలిదండ్రుల ఆలోచన విధానం లో.. - యాజమాన్యల వ్యాపార ధోరణి లో... - ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిలో... @@ సమాజ హితులు... విజ్ఞులైన.. తలిదండ్రులు... మార్పు తేవాలి ...మార్పుకు సహకరించాలి.. 🕊️ ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ (PAAP) (రిజి. నెం. 6/2022) ఆంధ్రప్రదేశ్ కమిటీ.. 📞 +91 63053 13558 📧 parentsassociationap@gmail.com 🌐 #EducationForAll | #ParentsVoiceAP -