Skip to main content

Posts

Showing posts from February, 2024

వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం..

 

ప్రత్యేకహోదా పై సీఎం జగన్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సూటి ప్రశ్నలు మార్చ్ 1 న తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ చేయాలని నిర్ణయం...

 

కాల‌ర్ ఎగ‌రేసి......

 

బూత్ కమిటీల మీటింగ్‌లో జగన్ మోహన్ రెడ్డి హ్యాండ్సప్

 

_ఆరేళ్ల వయసు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్ 2024-25 నుంచి అమలు చేయాలన్న కేంద్రం..

 

కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డా.ఏ.రవిశంకర్, ఐ.పీ.ఎస్., గారు దివ్యాంగుల స్కూల్ మరియు కాలేజీనీ సందర్శించి, విద్యార్థులతో

 

ఆటో లో యువతి ని కిడ్నాప్ కు యత్నం

 

ఆక్రమణలు తొలగించకుంటే రోడ్డెక్కి ఉద్యమం చేస్తామని హెచ్చరిక

 

ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Rajnath Singh: ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ (BJP core committee) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఏలూరు బయలుదేరి వెళతారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళతారు..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్న లేఖ...

  సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవడాన్ని నిలపండి. ఒక్కో హెలీకాప్టర్‌కు నెలకు రూ.1.92 కోట్లు చొప్పున రెండింటికి రూ.3.84 కోట్లు ఖర్చు ప్రజాధనం వృథా చేస్తారా? ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్‌లతో సహా ప్రభుత్వ వాహనాలు వాడరాదు. కావున,హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిలపండి..

గాజువాక లో అగ్నిప్రమాదం

బిగ్ బ్రేకింగ్  విశాఖ గాజువాక లోని ఆకాష్ బైజూస్ విద్యాసంస్థల్లో భారీ అగ్నిప్రమాదం. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక శకటాలు భాభీక్యూ రెస్టారెంట్ కి కూడా వ్యాపించిన మంటలు

స్పందన కార్యక్రమ వివరాలు

నగర పోలీస్ కమిషనర్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు జాయింట్ సి.పి కే. ఫకిరప్ప, ఐ.పీ.ఎస్., గారు, ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం ఈ రోజు నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించినారు.*                  ఈ స్పందన కార్యక్రమంలో డి.సి.పి-01(ఎల్& ఓ) శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐ.పీ.ఎస్.,గారు, డి.సి.పి-02(ఎల్& ఓ) శ్రీ యం.సత్తిబాబు గారు, ఏ.డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ ఎం.ఆర్.కే రాజు గారు, నగర సబ్-డివిజన్ ఏ.సి.పి లు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమం లో పాల్గొన్నారు.                    ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమానికి 60 మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ తమ సమస్యలను రిపోర్టులు ద్వారా జాయింట్ సి.పి గారికి అందజేసినారు. జాయింట్ సి.పి గారు మరియు పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాది దారులతో మాట్లాడి, వారి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపర...

గుర్తుతెలియని దుండగులు దాడి

గుర్తుతెలియని దుండగులు దాడి తో గాయాలు పాలైన కోరాడ విజయబాబు అనే బాధితుడు ప్రశాంత విశాఖ నగరంలో దాడులు భయానక సంఘటనలు రోజురోజుకు మితిమీరుతున్నాయి దుండగులు పెట్రేగిపోతున్నారు తాజాగా కోరాడ విజయబాబు అనే కాంట్రాక్టర్ పై ఆదివారం రాత్రి 9:45 ప్రాంతంలో దాడి . వివరాల్లోకి వెళితే కోరాడ విజయ్ బాబు అనే కాంట్రాక్టర్ తన కన్స్ట్రక్షన్ సైట్ వద్ద విధులు ముగించుకొని ఇంటికి చేరుకునే సమయంలో విశాఖ టెంపని స్కూల్ ఏ గేటి వెనుక భాగంలో చేరేటప్పటికీ ఫోన్ రావడంతో కారు ఆపి ఫోన్ మాట్లాడుతుండగా నలుగురు గుర్తు తెలియని అగంతకులు ఒక్కసారిగా మారణ ఆయుదాలతో దాడి చేయడంతో భయభ్రాంతులకు గురై అరుపులు కేకలు వేయగా దుండగులు షిఫ్ట్ కారులో పారిపోయారని దెబ్బలకు తను సొమ్మసిల్లి పోయానని అయితే తేరుకొన్న వెంటనే మూడవ పట్నం పోలీస్ వారికి ఫిర్యాదు చేశానని సోమవారం స్పందనలో సిపి కి కూడా ఫిర్యాదు చేశానని పోలీసువారి ఆధ్వర్యంలో ఎం ఎల్ సి చేయడం కూడా జరిగిందని తెలియజేస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపి కారణాలు తెలుసుకొని దుండగులను కఠినంగా శిక్షించి తనకు రక్షణ కల్పించాలని కోరారు

చంద్రబాబు నాకు దైవ సమానులు

  *విజయవాడ* *బుద్దా వెంకన్న* చంద్రబాబు నాకు దైవ సమానులు నేను టిక్కెట్ ఆశించాను, అవకాశం కోరుతున్నాను టిడిపి లో అయారాం, గయారాం లు ఉన్నారు టిక్కెట్ ఇస్తే పొగుడుతారు, లేదంటే దిష్టిబొమ్మ తగల‌ పెడతారు  నేను మాత్రం చంద్రబాబు కు ఆంజనేయుడి వంటి‌ వాడిని చంద్రబాబు ను అభ్యర్దించాలే కానీ.. డిమాండ్ చేయకూడదు  చంద్రబాబు కు రామ బంటు అనే పదం నా జీవితం లో నిల పెట్టుకుంటా సీట్లు, పదవుల కోసం వీధికెక్కి తూలనాడే మనిషిని నేను కాదు టిక్కెట్ ఇవ్వకుంటే దూషించే వారు వేరు మనం వేరు   కేశినేని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాగా నీచ రాజకీయాలు మనం చేయము టిడిపి పాలిట్ బ్యూరో లో పది మంది ఉన్నారు జగన్ ఇంటి ముట్టడికి ఒక్కరు కూడా ముందుకు రాకున్నా నాడు నేనే వెళ్లా మొన్న జాబితాలో నా పేరు లేకపోవడం చాలా బాధగా ఉంది నాకు టిక్కెట్ ఇవ్వకపోయినా నేను బాబూతోనే ఉంటా రేపు సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి... పోయే వారే ఎక్కువ మంది ఉంటారు నేను మాత్రం నా ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు తోనే ఉంటా రేపు చంద్రబాబు కు ఇబ్బంది వస్తే అడ్డుకునేందుకు పక్కనే‌ ఉండాలని నా కోరిక చంద్రబాబు ని తిడితే ఒక్క నాయకుడు కూడా స్పందించ లేదు నేన...

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్... ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది.  విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని ఏం అనాలి... దొంగలు అనాలా దొరలు అనాలా? 65000 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు ప్రజల పై వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఏపీ అభివృద్ధి కోసం 2020 విజన్ రూపొందించాం. 2024లో టీడీపీ జనసేన గెలుపు ఎవరూ ఆపలేరు.

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు

  *నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్* తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

TTD: కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

TTD: కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.. సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి వివరించారు. గాలి గోపురం, ఆంజనేయస్వామి, మోకాలి మెట్టు వద్ద నిత్యాసంకీర్తనార్చన గానం నిర్వహించాలని నిర్ణయం తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం ఏర్పాటు శ్రీవారి ఆలయంలోని జయవిజయులు ద్వారానికి బంగారు తాపడం కోసం రూ.1.69 కోట్లు మంజూరు రూ.4 కోట్లతో మంగళసూత్రాలు తయారీకి 4 ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలకు టెండర్ కార్పొరేషన్‌లోని అటవీశాఖ కార్మికులను తిరిగి సొసైటీలో చేర్చి జీతాలు పెంపు పాదిరేడులోని ఉద్యోగుల ఇంటిస్థలాల లేఅవుట్ అభివృద్ధికి రూ.8.16 కోట్లు తుడాకు చెల్లించాలని నిర్ణయం రూ.3.89 కోట్లతో తిరుచానూరు ఆలయంలో విద్యుత్తు అలంకరణ రూ.4.12 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహణకు అలిపిరి వద్ద శాశ్వత భవనం నిర్మాణం రూ.3.15 కోట్లతో తిరుమలలో పలుచోట్ల కొత్త మోటార్‌ పంపుసెట్లు ఏర్పాటు తి...

మంత్రి ధర్మాన సంచలన వాఖ్యలు

 ◼️ ఉత్తరాంధ్ర లో కడప రెడ్ల బ్యాచ్ భూ కబ్జాలు  ◼️ ▪️శ్రీకాకుళంలో కళింగ కోమట్ల సమావేశంలో మంత్రి ధర్మాన. *▪️కడప రెడ్లకు శ్రీకాకుళంలో ఏం పని ...❓* *▪️అక్కడ నుంచి వచ్చి మీ భూములు కొట్టేస్తాను అంటే ఊరుకుంటానా ...❓* ▪️శ్రీకాకుళం నీ అబ్బగాడి సొమ్మా ... తంతాను అని చెప్పాను ...❓ ▪️కడప నుంచి వచ్చి ఇక్కడ అజమాయిషీ చెలాయిస్తాను అని అంటున్నారు. దీన్ని నేను అవమానంగా భావిస్తున్నాను. అంగీకరించను.

టికెట్ల టెన్షన్ లో టీడీపీ సీనియర్లు

అమరావతి   సీనియర్లను టెన్షన్ పెడుతున్న ఐవీఆర్ఎస్ సర్వే...  పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో యరపతినేని పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే...  సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో తాజాగా ఐవీఆర్ఎస్ కాల్స్...  రకరకాల పేర్లు తెరపైకి వస్తుండటంతో టెన్షన్ లో సోమిరెడ్డి...  ఆనం పేరుతో గతంలోనే మూడు చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు...  ఆనం పేరుతో వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లలో సర్వేలు...  తన పేరు ప్రకటించకపోవడంపై ఆందోళనలో కళా వెంకట్రావు...  ఎచ్చెర్ల నుంచి టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావు...  దెందులూరు నుంచి చింతమనేనికి రాని క్లారిటీ...  డైలమాలో అనకాపల్లి టికెట్ ఆశించిన పీలా గోవింద్...  బండారు సత్యనారాయణ మూర్తికి రాని క్లారిటీ...  పెందుర్తి టికెట్ ఆశిస్తున్న బండారు...  చీపురుపల్లికి వెళ్లమని గంటాకు సూచన...  భీమిలే కావాలని గంటా పట్టు...  పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా యరపతిరేని పేరు పరిశీలన...  ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా నరసరావుపేటలో అభిప్రాయసేకరణ...  కాల్స్ లో యరపతినేని లేదా నోటాను ప్రత...

*ఇంటర్ మీడియట్ విద్యార్థులు, తల్లిదండ్రులకు

హాల్ టికెట్స్ పేరుతో కొన్ని కళాశాలలు విద్యార్థుల నుండి ఫీజు బకాయిలు కానీ, హాజరు చాలలేదు అని డబ్బులు కట్టమని ఇబ్బందులు పెడుతున్నారా? అలా బలవంతంగా బకాయిల పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారం ఎవరికీ లేదు.  కళాశాల వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆన్ లైన్ లో కూడా హాల్ టికెట్స్ మీకు అందుబాటులో ఉంచారు. మరియు వీటిపై ప్రిన్సిపాల్ సంతకం కూడా ఉండాల్సిన అవసరం లేదు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కనుక డబ్బులు లేవని ఆందోళన చెందవద్దు. ఇంటర్ బోర్డ్ వారు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోగలరు. పూర్తి వివరాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సెక్రటరీ వారు విడుదల చేసిన ఆర్డర్ కాపీని చూడగలరు!

రాంచీ టెస్ట్‌: ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్

 

విశాఖ ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ప్రారంభం

 

పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు

  హైదరాబాద్‌: పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లకు.. బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన బాధితురాలి ఫిర్యాదుతో కేరళకు చెందిన జానీ, మనువల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 పెన్‌ డ్రైవ్‌లు, 7 పాస్‌బుక్‌లు, 33 చెక్కులు, 25 డెబిట్‌ కార్డులు, ఐదు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని నగరానికి చెందిన బాధితురాలిని నిందితులు మోసం చేశారు. వాట్సప్‌లో ఆమెకు పరిచయమైన దుబాయికి చెందిన రైసుల్‌.. టెలిగ్రామ్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశాడు. అక్కడ క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. అదే గ్రూప్‌లో రైసుల్‌ అనుచరులు ఉండి.. తమకు లాభాలు వచ్చాయని స్క్రీన్‌ షాట్లు పెట్టారు. అది నిజమేనని నమ్మిన మహిళ.. క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసింది. విడతలవారీగా రూ.49.45లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆమె బదిలీ చేసిన నగదు జానీ, మనువల్‌ సమకూర్చిన ఖాతాల్లో జమ అయింది. అనంతరం యాప్‌ పనిచేయడాన్ని నిలిపివేశారు. దీం...

జనగామ జిల్లా నూతన కలెక్టర్

  షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సివిల్ సర్వీసులో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు.  వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న భాషా నిన్న జనగామ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు..

  తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం..  చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వచ్చిన ఆలపాటి రాజా  రేపు పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి పిలుపు..పార్థసారథిని పిలిపించి మాట్లాడనున్న చంద్రబాబు..   ఐదు కోట్ల మంది ప్రజల భ్యవిష్యత్తు కోసమే పొత్తు..అధినేత పిలుపు కోసం వేచిచూస్తున్న సీట్లు దక్కని నేతలు...

అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్‌ని కలిసినా

  *... టీడీపీ-జనసేన.ర్టీలు ఢిల్లీలో అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్‌ని కలిసినా తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు... ఎన్నికలు అయ్యేవరకు అలా కలుస్తూనే ఉంటారని ..తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయాలన్న అజెండాతో వైసీపీ ముందుకు వెళ్తుందని చెప్పారు.

జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కామెంట్స్

  *టిడిపి జనసెనా ట్రైలర్ విడుదల చేస్తే ...వైసిపి జీరో లు షాక్ తిన్నారు*... *సామాజిక న్యాయం..అన్ని వర్గాలకు న్యాయం చేశారు*... *వైసీపి చీఫ్ జగన్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు*... *టిడిపి జనసేనలు ప్రజా సమక్షంలో 99 సీట్లు ప్రకటించారు*... *మరి పులి వెందుల పిల్లి సమన్వయ కర్తలు ప్రకటిస్తోంది*... *సమన్వయ కర్తలు అభ్యర్థులు కాదు కదా*... *నిజంగా దమ్ము ఉంటే నేరుగా అసెంబ్లీ అభ్యర్థి అని ప్రకటించాలి..అది మానేసి..నియోజక వర్గానికి సమన్వయ కర్త అంటున్నారు*... *పోనీ వాళ్ళు అభ్యర్థుల కాదు ముందు అంబటి అమర్ రోజా తెలుసుకోవాలి*...  *జగన్ మోహన్ ని మీ టికెట్ ఎక్కడ అని అడగండి*... *టిడిపి జనసేన సగర్వంగా టికెట్ల ప్రకటించారు*... *అందుకే బిసి లుకు, ఎస్ సి లకు లకు..చివరికి వైసీపి వదిలేసిన క్షత్రియ కు 4 సీట్లు వైశ్యులకు 2 సీట్లు సామాజిక న్యాయంగా ఇచ్చారు*... *బిసి లు 20 , ఎస్ సి లు 20,కాపు 10,కమ్మ 21,రెడ్డి 17, క్షత్రియ 4,వైశ్యు లు 2 , వెలమ దొర 1...బ్రాహ్మణ 1 సీట్లు ఇచ్చారు*... *కోడి గుడ్డు మంత్రి అమర్ ఏదో మాట్లాడుతున్నారు*... *సైకిల్ కి పగిలిన గ్లాస్ కి గోల్డ్ రంగు వేసుకుని వస్తున్నారు అని చివరికి కండోమ్ ప్య...

మన్‌ కీ బాత్‌'కు మూడు నెలల విరామం

  Lok Sabha polls: మార్చిలో ఎన్నికల కోడ్‌.. 'మన్‌ కీ బాత్‌'కు మూడు నెలల విరామం దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి చేసే రేడియో ప్రసంగం 'మన్‌ కీ బాత్‌' (Mann ki Baat) ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.. వచ్చే రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) దృష్ట్యా ఈ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. తాజాగా 110వ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ఆయన.. గతంలో మాదిరిగానే ఈ మార్చిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.. 'ఇప్పటివరకు నిర్వహించిన 110 ఎపిసోడ్‌లు ప్రభుత్వంతో ఎటువంటి ప్రమేయం లేకుండా నిర్వహించాం. దేశ సామూహిక శక్తి, విజయానికి ఈ ప్రసారం అంకితం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది ప్రజల కార్యక్రమమని, ప్రజల కోసం ప్రజలచే రూపుదిద్దుకుందన్నారు. తదుపరి నిర్వహించేది 111వ ఎపిసోడ్‌ అని.. ఈ సంఖ్యకు విశిష్టత ఉందన్నారు. ఇంతకంటే గొప్ప విషయమేముంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ 'మన్‌ ...

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  Chandrababu: తొలి జాబితా తర్వాత వీడియో కాన్ఫరెన్స్.. అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలనే ఉద్దేశంతో కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.. సీట్లు పొందిన అభ్యర్థులతో చంద్రబాబు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు అంశాలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అవి ఆయన మాటట్లోనే.. ''పార్టీ అభ్యర్థలును కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాం. ఇందుకోసం 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. అలాగే సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా.. గెలుపే లక్ష్యంగా ఎంపిక జరిగింది. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ-జనసేన పొత్తు''.. ''ఏ పార్టీలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఇక ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకం. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదు. ...

గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం

*గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు..* AP: గ్రూప్-1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. 'మార్చి 17న గ్రూప్-1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి. పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్-2 పరీక్షలకు 4.63 లక్షల మంది హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. జూన్ లేదా జులైలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తాం' అని ఆయన తెలిపారు.

నగరంలో గుర్తుతెలియని యువకుడు మృతి*

2వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యువకుడు మృతి. యువకుడు పి.జేమ్స్ రాజు ( 30) గుర్తించిన పోలీసులు. జేమ్స్ రాజు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్ గుర్తించిన 2వ పట్నం పోలీసులు. పి జేమ్స్ రాజు షిప్ యార్డ్ లో పవన్ పుత్ర బ్లాస్టింగ్ వర్కర్ కాంట్రాక్టర్ వర్కర్ గా గుర్తించిన 2వ పట్నం పోలీసులు  సమాచారం అందిన వెంటనే ఘటన స్థలం చేరుకున్న 2వ పట్నం పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సింది.

భార్య పేరు మీద కొన్న ఆస్తి కుటుంబ ఆస్తే.. హైకోర్టు సంచలన తీర్పు.

*గృహిణి ( హోమ్ మేకర్ ), స్వతంత్రంగా ఆదాయ వనరులు లేని భార్య పేరు మీద భర్త కొనుగోలు చేసిన ఆస్తిని కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.* గృహిణి ( హోమ్ మేకర్ ), స్వతంత్రంగా ఆదాయ వనరులు లేని భార్య పేరు మీద భర్త కొనుగోలు చేసిన ఆస్తిని కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మరణించిన తన తండ్రి ఆస్తికి తనకే చెందుతుందని తీర్పు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సాధారణంగా కుటుంబానికి పెద్ద అయిన భర్త పేరు మీదే ఆస్తిని కొనుగోలు చేస్తారని.. భార్య పేరు మీద కొనుగోలు చేసినంత మాత్రానా అది ఆమె సొంత ఆస్తి కాదని తెలిపింది. భార్య తన సంపాదనను ఉపయోగించి ఆస్తిని కొనుగోలు చేసినట్లు రుజువు చేసుకోవాలని, లేకపోతే అది కుటుంబ ఆస్తిగానే భావించారని వివరించింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ చెందిన సౌరభ్ గుప్తా అలహాబాద్ న్యాయస్థానంలో సివిల్ దావాను దాఖలు చేశారు . తన తండ్రి కొనుగోలు చేసిన ఆస్తిలో నాల్గో వంతుకు తాను సహ-భాగస్వామ్యుడిని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఆ ఆస్తిని చనిపోయిన తన తండ్రి కొనుగోలు చేస...

టీడీపీ 94 స్థానాల అభ్యర్దులు వీరే