Skip to main content

Posts

Showing posts from March, 2024

రూప శ్రీ అమ్మాయి కాలేజ్ యజమాన్యం ఒత్తిడి భరించలేక బలమరణం

 మధురవాడ పీఎం పాలెం పిఎస్ లో చైతన్య కాలేజ్ డిప్లమో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూప శ్రీ అమ్మాయి కాలేజ్ యజమాన్యం ఒత్తిడి భరించలేక బలమరణం చేసుకున్నట్టు తల్లితండ్రులు తెలియజేశారు .ఇప్పటివరకు కాలేజ్ యజమాన్యం ఇటువంటి స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. తల్లితండ్రులు తెలియజేశారు.

టోల్గేట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి నగదును ఏపీకి తరలించే విధంగా ఉండటం తో దువ్వాడ పోలీసులు

 విశాఖ  గాజువాక అగనంపూడి టోల్గేట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి నగదును ఏపీకి తరలించే విధంగా ఉండటం తో దువ్వాడ పోలీసులు సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏపీఎస్పీ సిబ్బంది అగనం పూడి టోల్గేట్ వద్ద భారీగా బందో బస్తు ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ ని చెక్ చేస్తూ నిఘా ఉంచారు

Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఈ రోజు గాజువాక పరిసర ప్రాంతాలలో ముఖ్యమైన పోలీస్ స్టేషన్లను, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లను,పోలింగ్ బూత్ లను సందర్శించి

 2024 సాధారణ ఎన్నికల నేపద్యంలో అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఈ రోజు గాజువాక పరిసర ప్రాంతాలలో ముఖ్యమైన పోలీస్ స్టేషన్లను, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లను,పోలింగ్ బూత్ లను సందర్శించి , ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును పరిశీలించి, అధికారులకు తగు సూచనలను జారీ చేశారు.                                నగరంలో గాజువాక , మింది ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాల ను సందర్శించిన సీపీ గారు ఎన్నికల వేళ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో వారి ఓటును వినియోగించుకునేలా తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు, గత ఎన్నికల సమయంలో నిర్వర్తించిన విధి విధానాలను పరిగణలోనికి తీసుకొని, మరింత పకడ్బందీగా, పారదర్శకంగా  ఓటింగ్ జరిగేలా తగు చర్యలను అధికారులకు ఆదేశించారు,పోలింగ్ స్టేషన్ల దగ్గర CCTV ఏర్పాట్ల పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, త్వరితగతిన అన్ని పోలింగ్ కేంద్రాలలోCCTV కెమెరాలు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ ఆదేశించారు.           ...

వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

 వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు 58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పంచామని తెలిపారు. 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని జగన్ పేర్కొన్నారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే దుష్టచతుష్టం అడ్డుపడుతోందని మండిపడ్డారు. దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధంగా ఉన్నాడని సీఎం జగన్ హెచ్చరించారు.  మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసే వారే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్ధులని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను 45 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకువస్తుందని, ఆ తర్వాత అది చెత్త బుట్టకే పరిమితమవుతుందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకానందారెడ్డిని...

ఐపీఎల్ చరిత్ర లో SRH రికార్డ్

 ఐపీఎల్ చరిత్ర లో  SRH రికార్డ్  ముంబై బౌలింగ్ ను చిత్తు చేసి విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఐపీఎల్ లో  20 ఓవర్లలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా SRH రికార్డ్  గతంలో ఉన్న 263 స్కోర్ రికార్డ్ బ్రేక్  20 ఓవర్లలో 277 స్కోర్ చేసిన SRH..

గజపతినగరం నియోజకవర్గం వైఎ్సార్సీపీ అభ్యర్డితో న్యూస్9 ముఖాముఖీ

 

విజయనగరం నియోజకవర్గం అతిధి విజయ లక్ష్మి గజపతి రాజు ఉమ్మడి కూటమి అభ్యర్ధి తో న్యూస్9 ముఖాముఖీ

 

విజయనగరం నియోజకవర్గం కోలగట్ల వీర భద్ర స్వామి వైఎ్సార్సీపీ అభ్యర్డితో న్యూస్9 ముఖాముఖీ

 

కార్పొరేట్ సోషల్ రిస్పాన్సిబిలిటీ (CSR)

 విశాఖ:   ‌‌కార్పొరేట్ సోషల్ రిస్పాన్సిబిలిటీ (CSR) ఉద్యోగంలో పాత్ర ఇండియా ప్రయోజన పరంగా,  దిశ మహిళల పోలీస్ స్టేషన్‌ పోలీస్ కి సహాయం చేసింది. ఈ సహాయం విభాగంలకు 1 లక్ష రూపాయలు సహాయం చేయబడింది. ఈ 1లక్ష రూపాయలను ఆరోగ్య కేంద్రంలో మహిళలకు విశ్రాంతి ఇవ్వడానికి కొన్ని పార్టిషన్‌లను నిర్మించారు. అందులో బెడ్లను సహాయం చేసారు, మరియు దిశ మహిళల పోలీస్ అవసరాలకు సమయం అవసరం ఉన్నప్పుడు వారికి   ఒక చిన్న గది నిర్మించారు. ఈ గదిలో బెడ్లు, అమర్చారు, మరియు మనుషులు విశ్రమించడానికి అవసరమైన  వస్తువులు కూడా సహాయం చేయబడ్డాయి ఈ పార్టీషిని బెడ్స్ ని ప్రారంభించిన వారు. దిశ పోలీస్ స్టేషన్‌,(ఎసీపీ) సీ.ఎచ్. వివేకానంద. మరియు సీఐ కళ్యాణి,మల్లేశ్వరి.    ఎస్సైలు గౌరీ, శ్రీనివాస్, మూర్తి  మరియు దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది.

జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

 హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  

విశాఖ జూలో ఇవాళ ఉదయం జిరాఫీ మృతి

 విశాఖ జూలో ఇవాళ ఉదయం జిరాఫీ మృతి .  ఉన్న రెండు జిరాఫీలలో ఒకటి ఇప్పటికే చనిపోగా.. మరో జిరాఫీ మృతితో ఎంక్లోజర్ ఖాళీ అయింది..

EVMలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు

 *EVMలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు* EVMలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల్లో EVMల వినియోగంపై కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో EVMల వినియోగంపై ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్ హాసన్ వ్యాక్యలు ఆసక్తికరంగా మారాయి.  ‘రాముడు కూడా సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు కదా? కాబట్టి మనం ఈవీఎం లను టెస్ట్ చేయాలి.  నేను ఎవరినీ ఎగతాళి చేయడం లేదు' అని అన్నారు.

బీచ్ లలో మునిగిపోతున్న యువకులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు

ఆర్కె బీచ్ , అప్పికొండ బీచ్ లలో మునిగిపోతున్న యువకులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు . విశాఖపట్నం,  మార్చి 25 :  మహావిశాఖ నగర పాలక సంస్థ జోన్ -4 , ఆర్కే బీచ్ , జోన్ -6 అప్పికొండ  బీచ్ లలో సోమవారం హోలీ సందర్భంగా స్నానానికి సముద్రంలో దిగి మునిగిపోతున్న  నలుగురు  యువకులను  గమనించి జీవీఎంసీ లైఫ్ గార్డులు వారిని రక్షించి ప్రాణాలు కాపాడడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మ సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.  విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన కౌశిక్ 20 , బషీర్ 19 , తుంగ్లాం ప్రాంతానికి  చెందిన సన్నీ కుమార్ 17, గోల్ కుమార్ 23 వయస్సు గల కాలేజీ విద్యార్థులు హోలీ వేడుకల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ పాండురంగాపురం, అప్పికొండ బీచ్ సమీపంలో ఆటవిడుపుగా స్నానాలకు బీచ్ లోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు మునిగిపోతున్న వారిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ హరీష్, నవీన్, అరవింద్, అచ్చన్న, కిషోర్, వెంకటేష్ ,తాతారావు లతోపాటు పోలీస్ పెట్రోలింగ్ వై గణపతి తదితరులు వారిని ఒడ్డుకు చేర్చారని, వీరిలో ఒకరికి సి పి ఆర్ జరిపి వెంటనే 108 లో కేజీహెచ్ కు తరలించారని,  అందరూ...

వెనుక ఎవరు ఉన్నారు?

 *జార్ఖండ్‌ తుపాకులు ఆంధ్రాకు ఎందుకొచ్చాయి…ఎలా వచ్చాయి? ఎవరిపై గురి పెట్టడానికి వచ్చాయి...తుపాకుల  వెనుక ఎవరు ఉన్నారు? ఎలక్షన్ టైం లో ఎం ప్లాన్ చేస్తున్నారు?* గత కొన్ని రోజుల నుంచి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది వైజాగ్. పొలిటికల్‌గా మాంచి కాక మీదున్న విశాఖ… భారీ డ్రగ్స్‌ కంటైనర్‌ ఛేజింగ్‌తో మరింత వేడెక్కింది.  లేటెస్ట్‌గా రెండు గన్నులతో పాటు, మూడు బుల్లెట్లు దొరకడం… అదీ ఓ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి వీటిని విశాఖకు తీసుకురావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.  పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైజాగ్‌లోని శ్రీకృష్ణ ట్రావెల్స్‌ మేనేజర్‌ శివనాగరాజు అనే వ్యక్తి నుంచి రెండు తుపాకులు, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  అయితే శివనాగరాజును అరెస్ట్‌ చేసి ఆరా తీస్తే…  షాకింగ్‌ విషయాలు బయటకొచ్చాయి.  ఈ పిస్టల్స్‌ తనవి కాదని… జార్ఖండ్‌కు చెందిన వ్యక్తివిగా శివనాగరాజు చెప్పడం చర్చనీయాంశమైంది.  కునాల్‌ శ్రీవాత్సవ అనే వ్యక్తి వైజాగ్‌ నుంచి బెంగళూరు వెళ్తూ బస్సులో వీటిని మరిచిపోతే తాను తీసుకున్నానని, ఈ తుపాకులకు తనకు ఎలాంటి సంబంధం లేదనడంతో...

సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

 *సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి *  - రూ.20 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి  - సంధ్య ఎక్స్ పోర్ట్స్ లో తాము భాగస్వాములన్న వార్తపై పురందేశ్వరి ఆగ్రహం  - ఆధారరహిత వార్తలు ప్రచురించి పరువు నష్టం కలిగించారన్న పురందేశ్వరి  - సాక్షి పత్రిక యాజమాన్యానికి నోటీసులు పంపిన పురందేశ్వరి న్యాయవాది సతీష్

పీఎంపాలెం న్యాయ కళాశాల కూడలికి సమీపంలో తెల్ల వారు జామున 4.30 గంటలకు రోడ్డు ప్రమాదం

 విశాఖపట్నం  పీఎంపాలెం న్యాయ కళాశాల కూడలికి సమీపంలో తెల్ల వారు జామున 4.30 గంటలకు రోడ్డు ప్రమాదం ట్యాంకర్ ను దీకొన్న ద్విచక్ర వాహనం మధురవాడ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మృతి. కొండల జస్వంత్ (22)జిమ్ ట్రైనర్, సాయిప్రియ లే అవుట్,తండ్రి రమేష్ ఆటో డ్రైవర్

కోల్‌కతా: ఐపీఎల్‌ 2024లో భాగంగా తన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ పోరాడి ఓడింది.

 కోల్‌కతా: ఐపీఎల్‌ 2024లో భాగంగా తన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ పోరాడి ఓడింది. అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 పరుగుల తేడాతో నెగ్గింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (32: 21 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌), అభిషేక్‌ శర్మ (32: 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్లాసెన్‌ (63: 29 బంతుల్లో) విశ్వరూపం ప్రదర్శించాడు. కడవరకు నిలిచి మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ వికెట్‌ కోల్పోవడంతో మ్యాచ్‌ కోల్‌కతా వశమైంది.  అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. తొలుత సాల్ట్‌ (54: 40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా, చివర్లలో రస్సెల్‌ (64*: 25 బంతుల్లో 7 సిక్స్‌లు, 3 ఫోర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. రమణ్‌దీప్‌ సింగ్‌ (35), రింకూ సింగ్‌ (23) విలువైన పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ మూడు వికెట్లు పడగొట్టగా, మార్కండే రెండు వికెట్లు తీశాడు. .....

ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బొబ్బిలిలోని రహదారులని విస్తరిస్తాం అని హామీ ఇవ్వగలరా? లోక్ సత్తా సూటి ప్రశ్న

 ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బొబ్బిలిలోని రహదారులని విస్తరిస్తాం అని హామీ ఇవ్వగలరా? లోక్ సత్తా సూటి ప్రశ్న..

నేడు తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా

 *నేడు తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా *  హైదరాబాద్:మార్చి23 ఐపిఎల్ సీజన్17లో భాగంగా శనివారం సన్‌రైజ ర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఈడె న్ గార్డెన్‌లో జరిగే మ్యాచ్‌ లో  కోల్‌కతా సన్ రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. కొన్ని సీజన్‌లుగా పేలవ మైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న సన్‌రైజర్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ బరిలో దిగుతోంది. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న కమిన్స్ సన్‌రైజర్స్‌ను ఎలా నడిపిస్తాడనేది అందరి లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా భారీ ఆశలతో టోర్నమెం ట్‌లో బరిలో దిగుతోంది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ వేటను ప్రారంభిం చాలనే పట్టుదలతో ఉంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యం లోని కోల్‌కతాలో స్టార్ ఆట గాళ్లకు కొదవలేదు. ఫిలిప్ సాల్ట్, ఆండ్రీ రసెల్, వెంక టేష్ అయ్యర్, సునీల్ నరైన్, నితీష్ రాణా, మిఛెల్ మార్ష్, మనీష్ పాండే, వరు ణ్ చక్రవర్తి, రింకు సింగ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. దీంతో సన్రైజర్స్ హైదరా బాద్ కు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి...

మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది

 మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది . నియోజకవర్గంలో ఆయన పేరుతో టీడీపీ అధిష్ఠానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఇందులో గంటాకు సానుకూలంగా ఫలితం రావడంతో టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు పార్టీ శ్రేణుల సమాచారం.

గంజాయి మరియు ఎన్.డి.పి.ఎల్ లిక్కర్ కొరకు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో విస్తృతమైన తనిఖీలు

 *పత్రిక ప్రకటన,* *విశాఖపట్నం సిటీ,* *తేదీ:-22-03-2024*    ఈరోజు 22-3-2024 అడిషనల్ డిజిపి, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డా. ఏ. రవి శంకర్, ఐ.పీ.ఎస్.,  గారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి విశాఖపట్నం మరియు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్  విశాఖపట్నం వారి సమక్షంలో  సిఐ శ్రీ రాజుల నాయుడు గారు డి.టి.ఎఫ్ సిబ్బంది తో పాటుగా సెబ్ మహరాణిపేట స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి గంజాయి మరియు ఎన్.డి.పి.ఎల్ లిక్కర్ కొరకు ఆర్టీసీ కాంప్లెక్స్  పరిసర ప్రాంతాలలో విస్తృతమైన తనిఖీల ను డాగ్స్ స్క్వాడ్ తో నిర్వహించడం జరిగింది.              నగర పోలీసు తరపున,           విశాఖపట్నం సిటీ.

ఏప్రిల్‌ 6న గంటా శ్రీనివాసరావు ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్

 గంటా శ్రీనివాసరావు కు బ్యాంక్‌ అధికారుల నోటీసులు గంటాతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు నోటీసులు ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి.. రూ.390 కోట్ల రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ ప్రత్యూష కంపెనీకి గ్యారెంటీర్‌గా ఉన్న గంటా ఏప్రిల్‌ 6న ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్

పిఎం పాలెం, గాయత్రి నగర్ లో చిల్ల సంతోష్ ( 26 ) అనే వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి.

 విశాఖ. పిఎం పాలెం, గాయత్రి నగర్ లో చిల్ల సంతోష్ ( 26 ) అనే వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి. తల్లి చిల్ల అప్పలరాము, తండ్రి చిల్ల సింహాచలం ( వ్యవసాయం ) సొంత ఊరు చిల్లపలెం గ్రామం, భీమసింగ్ పంచాయితీ, జామి మండలం, విజయనగరం జిల్లా ఓ ప్రైవేట్ భవనంలో ప్లంబింగ్ పని చేస్తుండగా ఘటన. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పిఎం పాలెం పోలీసులు.

CBI:25వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు..

 CBI:25వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో  సీబీఐ దాడులు.. మూలపేట: కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు చేశారు.. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్‌ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి ఫోరెన్సిక్‌ బృందం పరిశ్రమకు చేరుకుంది. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తరలించినట్లు సమాచారం. బ్రెజిల్‌ నుంచి 25వేల కేజీల మాదకద్రవ్యాల కంటెయినర్‌ సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో బుక్‌ అయి విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంటర్‌పోల్‌ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

విశాఖ డ్రగ్స్ మాఫియా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది

 విశాఖ సీపీ రవిశంకర్  విశాఖ:  విశాఖలో డ్రగ్స్ మాఫియా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.. సీబీఐ రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించడంతోపాటు సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే fir నమోదు చేసింది. కాగా ఈ విషయం పై నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ విశాఖ లో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ లో అనుమానిత  మాదక ద్రవ్యాలు కేస్ పూర్తిగా  సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. సీబీఐ తమను కోరిన మీదట విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి డాగ్ స్క్వాడ్ ను పంపమన్నారు. మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని జరుగుతున్న  వ్యాఖ్యాలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ లో మాదక ద్రవ్యాలు  మీద..ఉక్కు పాదం మోపుతున్నామని,గంజా, మత్తు పదార్ధల విక్రయాలతో బాటు వాటిని సేవించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాగే ఎక్కడైతే డ్రగ్స్ దొరికాయని సిబిఐ ప్రకటించిందో ఆ ప్రాంతం కంటైనర్ టెర్మినల్ తమ పోలీస్ కమిషనరేట్ పరిధీ కూడా కాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలవడం వల్ల తాము ఘటనా స్థలానికి వెళ్ళమని సీపీ తెలిపారు. ఎన్నికల కోడ్ నేపధ్యం లో రాజకీయ వత్తిడులు ఏవి ఈ కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూమావోయిస్టు కీలక నేత గణేష్ లేఖ

 ఏపీ రాజకీయ పార్టీలపై స్పందిస్తూ మావోయిస్టు కీలక నేత గణేష్ లేఖ జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదు, అతడికి విశ్వసనీయత తక్కువ. సినీ గ్లామర్, కాపు కులస్థుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిందని మావోయిస్టు గణేష్ లేఖ.

భార్య కు శిరోమండం ఆపై హత్యాయత్నం ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ భవాని శంకర్

అనకాపల్లి టౌన్ కానిస్టేబుల్ దష్టికం.. భార్య కు శిరోమండం ఆపై హత్యాయత్నం ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ భవాని శంకర్ అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులు అనుమానంతో ప్రతిరోజు గొడవలు..వేధింపులు తన కుటుంబంతో కలిసి ఆమెపై భౌతిక దాడులు ఆమె కనుబొమ్మలు తొలగించి,బలవంతంగా గుండు గీయించిన కానిస్టేబుల్! ఫోర్త్ టౌన్ లో కేసు నమోదు! దర్యాప్తు వేగవంతం చేస్తున్న పోలీసులు

విశాఖలో అనుమానిత మాదక ద్రవ్యాలు గురించిసీపీ రవి శంకర్ వివరణ

 సీపీ రవి శంకర్ కామెంట్స్ విశాఖ లో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ లో అనుమానిత  మాదక ద్రవ్యాలు కేస్ పూర్తిగా  సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అభ్యర్థన మేరకు విశాఖ పోలీస్ శాఖ  నుండి  డాగ్ బృందం పంపాము.మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని వ్యాఖ్యాలు ఖండిస్తున్నాము.అంతే తప్ప  సీబీఐ విధి నిర్వహణకు ఏ విధమైన అడ్డు మా వల్ల కలగలేదు.

వీళ్లందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

 *వీళ్లందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం* పో లింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమీషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది.  విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, AAI, PIB, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.

మూడు జిల్లాల ఎస్పీలకు సీఈవో మీనా నోటీసులు

 మూడు జిల్లాల ఎస్పీలకు సీఈవో మీనా నోటీసులు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఘటనలపై వివరణ కోరిన ఈసీ ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్లలో హింసాత్మక ఘటనలపై రేపు సాయంత్రం 4 గంటలలోపు హాజరుకావాలని సీఈవో మీనా ఆదేశం.

ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం*

 *ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం* సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని వెల్లడించింది.  రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాల పై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ ని ఆదేశించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు.

ఉపమాక వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని

 *అనకాపల్లి జిల్లా పోలీసు*  *ఉపమాక వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని ఐపీఎస్,జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.*  నక్కపల్లి,  ఉపమాక వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవం  సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని ఐపీఎస్.,జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ బందోబస్తు ఏర్పాట్లు గురించి డీఐజీకి వివరించారు డీఐజీ ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేస్తూ స్వామి వారి ఊరేగింపు సమయంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రతాపరమైన సూచనలు చేశారు. ఎస్పీ వెంట నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ జి.అర్.అర్.మోహన్, నక్కపల్లి ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా పోలీసు

 *అనకాపల్లి జిల్లా పోలీసు * *జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,* గారి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది మార్చి 19న మద్యం, ఇసుక, గంజాయి, కోడిపందాలు మరియు జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్  కేసులు నమోదు చేశారు. ❇️సబ్బవరం మండలం, అసకపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద  ఎస్సై అర్.ధనుంజయ కు రాబడిన సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద ఆటోను  తనిఖీ చేయగా 32.98 కేజీల గంజాయి లభ్యమయింది. చింతపల్లి నుండి సబ్బవరం మీదుగా తుని కి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులను  అరెస్ట్ చేసి, గంజాయిని, ఆటో, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సబ్బవరం పోలీసులు. ❇️కోడి పందాలు, జూదం తదితర లు అరికట్టేందుకు పోలీసులు దాడి చేసి రెండు కేసులు నమోదు చేసి, 12 మందిని నిందితులను అరెస్టు చేసి, రూ.54,429/- నగదు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు. ❇️మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. ❇️బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మంది పై  కేసులు నమోద...

బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

 సార్వత్రిక ఎన్నికల వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.  రెండు నెలల్లో రూ.లక్షకు మించి జమ, విత్‌ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్‌ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది. రూ.లక్షకు మించి జమ, డిపాజిట్‌ చేసిన అభ్యర్థి లేదా కుటుంబసభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది. రూ.10లక్షల జమ, డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించు కోవాలని, అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు ఇవ్వాలని తెలిపింది.

ప్రతినిధులకు పోస్టల్ బ్యాలెట్

 *విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ECI అనుమతి*             అవసరమైన సేవలపై గైర్హాజరైన ఓటర్లుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌలభ్యం కల్పించిన భారత ఎన్నికల సంఘం (ECI).

ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన.

 _*ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. .*_  _*ఆంధ్ర, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..*_ _*పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షం..*_  _*శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం.*_

బెంగళూరులో తాగునీటి కటకట.. వర్క్ ఫ్రం హోం ప్రకటించిన కొన్ని కంపెనీలు

 బెంగళూరులో తాగునీటి కటకట.. వర్క్ ఫ్రం హోం ప్రకటించిన కొన్ని కంపెనీలు బెంగళూరులో నీటి కొరతతో ఐటీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో ఆర్.ఓ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం బారులు తీరుతున్నారు. నీటి కొరతతో గిన్నెలు కడగటానికి ప్రత్యామ్నాయలు చూసుకుంటున్నామని..  రోజుకు 500 వెచ్చించినా నీరు దొరకడం లేదని, వర్క్ ఫ్రం హోంతో ఇంటి బాట పట్టారు ఐటీ ఉద్యోగులు.

ప్రభుత్వ ప్రాంగణాల్లో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదు

ప్రభుత్వ  ప్రాంగణాల్లో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదు * *నూతన అనుమతులు జారీ చేయరాదు* *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా* *జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో భాగస్వామ్యమైన జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున* విశాఖపట్నం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించ రాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడలపై రాతలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల సంసిద్ధత, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి డా. ఎ.మల్లిఖార్జున, జీవీఎంసి కమిషనర్ సీఎం. సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసి అడిషనల్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, డిఆర్వో కె.మోహన్ కుమార్, ఆర్.ఓలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్...

హోమ్ ఓటింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

 హోమ్ ఓటింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్: మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 సంవత్సరాలు పై బడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫార్మ్ -12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే ఈ హోమ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అనుమతి ఇస్తారు. పోలింగ్ తేదీ 13వ తేదీకు పది రోజులు ముందు నుంచి వారు ఇంటి వద్ద నుంచి ఓటు వేయవచ్చు. వారు వేసిన ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్స్ లలో వుంచుతారు.

కింజరాపు అచ్చెం నాయుడు కు ఈసీ తొలి తాఖీదు.

 కింజరాపు అచ్చెం నాయుడు కు ఈసీ తొలి తాఖీదు. కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ ను ఉద్దేశించి X వేదికగా చేసిన అభ్యంతరకర పోస్టింగ్ 24 గంటలలోపు ఆ అభ్యంతరకర పోస్ట్ తొలగించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశం.

చంద్రబాబు బెయిల్‌ రద్దుపై

 చంద్రబాబు బెయిల్‌ రద్దుపై తదుపరి విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

ATM లో ఇదో కొత్త తరహా మోసం

ATM లో ఇదో కొత్త తరహా మోసం విశాఖ; సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త తరహాలో ఏటీఎం కేంద్రం నుంచి నగదు చోరీ చేసిన ఘటన మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.... పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం కోరమాండల్‌ గేటు పక్కన ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం ఉంది. అక్కడ పగటి పూట కాపలాదారులు ఉండరు. దీన్ని గమనించిన చోరులు.. ఏటీఎం మిషన్‌లో కార్డు వినియోగించే చోట కొద్దిపాటి మార్పులు చేసి, ఏదైనా సమస్య ఉంటే కింది నంబర్‌కు కాల్‌ చేయాలని ఓ కాగితం అతికించారు. ఖాతాదారులు ఎవరైనా వచ్చి తమ కార్డుతో నగదు తీసే ప్రయత్నం చేయగా... ఆ కార్డు మిషన్‌లోకి వెళ్లిపోతోంది. అప్పటికే ఏటీఎం సమీప ప్రాంతంలో నిరీక్షిస్తున్న ఓ వ్యక్తి వచ్చి కార్డు బయటకు తీసేందుకు సహాయం చేస్తున్నట్టు నటించి, ఏటీఎం కేంద్రం లోపల అతికించిన ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించేవాడు. దీంతో నలుగురు బాధితులు వేర్వేరు సమయాల్లో ఇలా మోసపోయి,   కేంద్రంలో ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేశారు. అవతల వ్యక్తి ఖాతాదారులు వివరాలు సేకరించి.. నగరంలోని దొండపర్తిలో ఉన్న మరో ఏటీఎం కేంద్రం నుంచి నగదు డ్రా చేశాడు. ...

ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు

 *ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు ?* ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభమైంది. సుమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొనగా.. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రధాన పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రేపటితో అయిపోతాయి.

పెట్రోల్ వాహనం

విశాఖ గాజువాక *దువ్వాడ ఎం వి వి పార్కు వద్ద తగలబడిన పెట్రోల్ వాహనం*  *మంటలు అదుపుచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది*పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

 *కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం *                                                                                                        ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్..  ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు..  ఈ ఉత్తర్వుల నేపథ్యంలో 18 ఏళ్లు వయసు నిండిన వారు ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకొని వారు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు ఉపయోగించుకోవచ్చు....

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.  అప్రమత్తంగా ఉండండి. దయచేసి వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి.

వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది చేయకూడనివి*

 *వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది చేయకూడనివి* 👆👆

ఏపీ లో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

 *ఏపీ లో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం .* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు, పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఇంటి నుండి పరీక్షా కేంద్రాల వరకు అన్ని పల్లె వెలుగు, మరియు అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయడానికి ఆర్టీసీ వారు సదుపాయం కలగజేశారు..  *విద్యార్థులు విషయాన్ని గమనించగలరు.*

రేవంత్ రెడ్డి స్పీచ్

 

గొలుసుల దొంగలు ఉన్నారు, జాగ్రత్త...క్రైమ్ బ్రాంచ్

CEC Shri Rajiv Kumar welcomed the two newly-appointed Election Commissioners, Shri Gyanesh Kumar & Dr Sukhbir Singh Sandhu who joined the Commission today

 CEC Shri Rajiv Kumar  welcomed the two newly-appointed Election Commissioners, Shri Gyanesh Kumar & Dr Sukhbir Singh Sandhu who joined the Commission today