Posts

ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన రాయచోటి పట్టణ పోలీసులు

Image
  అన్నమయ్య జిల్లా  👮👮 *ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన రాయచోటి పట్టణ పోలీసులు*  మే 13 తేదీన ఎన్నికల ముగిసిన విషయం అందరికీ విధితమే. రాష్ట్రవ్యాప్తంగా  జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై లు భక్తవత్సలం, ఎం.లోకేష్ మరియు కేంద్ర బలగాలతో రాయచోటి నందలి గల శివాలయం వద్ద నుంచి బంగ్లా, బస్టాండ్, తానా,రవి హాల్ తదితర ప్రాంతాల యందు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు వారు మాట్లాడుతూ జూన్ 4వ తారీఖున  ఫలితాలు వెలువడనున్న  నేపథ్యంలో రాయచోటి నియోజకవర్గం నందు పోలీస్ శాఖ   నిరంతరం అప్రమత్తంగా ఉందని అలాగే ముందస్తు చర్యలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర సాయుధ బలగాలతో సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.కాబట్టి ప్రజలు ఆవేశానికి గాని పౌరుషానికి గాని వెళ్లి గొడవలు పడి కేసుల పాలు అయ్యి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలను కోరారు.4వ తేదీ న జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణం లో జరిగే లాగా నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు.

144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఏ తులసి రామ్ ఎస్ కే హుస్సేన్

 144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఏ తులసి రామ్ ఎస్ కే హుస్సేన్    తిరుణాల ఉత్సవాలు  శాంతియుతంగా  జరుపుకోవాలని   సామరశ్యంగా FC చేసుకోవాలి.. Q మండల పల్లెల్లో చేసుకొనే ఉత్సవాలు సహృద్భావ వాతావరణంలో చేసుకోవాలని, గతంలో జరిగిన చిన్నిపాటి ఘటనలు కూడా జరగకుండా అన్ని మతాలు వారి భావనలను గౌరవిస్తూ ఉత్సవాలు చేసుకోవాలని రాయచోటి సీఐ తులసిరామ్ తెలిపారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మతసామరస్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి సమస్యలకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని ఆయన గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని మతాల పెద్దలతో  సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సుండుపల్లె సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎంకె హుస్సేన్ మాట్లాడుతూ లోపల మండలంలో ప్రజలంతా మంచి సోదరుభావంతో మెలిగేవారని,  గత సంవత్సరం జరిగిన చెడు అనుభవాల దృష్ట్యా  ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,  ఈ సంవత్సరం చేసుకునే ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయక సంఘటనలకు తావులేకుండా జరుపుకోవాలని ఆయన  అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేశారు. తిరుణాలలో చాందిని ...

144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఏ తులసి రామ్ ఎస్ కే హుస్సేన్

Image
0a144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఏ తులసి రామ్ ఎస్ కే హుస్సేన్    తిరుణాల ఉత్సవాలు  శాంతియుతంగా  జరుపుకోవాలని   సామరశ్యంగా ఉత్సవాలు చేసుకోవాలి..  మండల పల్లెల్లో చేసుకొనే ఉత్సవాలు సహృద్భావ వాతావరణంలో చేసుకోవాలని, గతంలో జరిగిన చిన్నిపాటి ఘటనలు కూడా జరగకుండా అన్ని మతాలు వారి భావనలను గౌరవిస్తూ ఉత్సవాలు చేసుకోవాలని రాయచోటి సీఐ తులసిరామ్ తెలిపారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మతసామరస్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి సమస్యలకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని ఆయన గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని మతాల పెద్దలతో  సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సుండుపల్లె సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎంకె హుస్సేన్ మాట్లాడుతూ లోపల మండలంలో ప్రజలంతా మంచి సోదరుభావంతో మెలిగేవారని,  గత సంవత్సరం జరిగిన చెడు అనుభవాల దృష్ట్యా  ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,  ఈ సంవత్సరం చేసుకునే ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయక సంఘటనలకు తావులేకుండా జరుపుకోవాలని ఆయన  అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేశారు. తిరుణాలలో చాం...

యెటువంటి రాంగ్ పార్కింగ్ లకు అవకాశం లేకుండా ,ఈ రోజు నుండి

Image
  *పత్రిక ప్రకటన* *విశాఖపట్నం సిటీ* *తేది 25/05/2024*           *విశాఖ మహా నగరంలో రోడ్లు అన్ని ప్రజలు క్షేమముగా వినియోగించుకునే విధముగా యెటువంటి రాంగ్ పార్కింగ్ లకు అవకాశం లేకుండా ,ఈ రోజు నుండి రాబోవు నెల మొత్తం నగర రొడ్డులు వినియోగించే ప్రతీ వాహనదారుడు రోడ్డు క్రమశిక్షణ తీసుకురావాలనే సదుద్దేశంతో అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగినది.*                    అందులో భాగముగా ఈ రోజు నగరవ్యాప్తముగా అనధికార పార్కింగ్, రాంగ్ పార్కింగ్  చేసిన వాహనాలను ముఖ్యముగా రోడ్డు చివర గల ఎల్లో లైన్ క్రాస్ చేసి వాహనాలు పార్కింగ్ చేసినచో ఖచ్చితముగా వారి వాహనాలకు ఇటీవల సిపి గారి ఆధ్వర్యంలో నగర పోలీసు శాఖ కొనుగోలు చేసిన 200 వీల్ లాకర్ లను వినియోగించి వెహికల్ ను లాక్ చేయడం జరుగుతుంది, సదరు వెహికల్ కు అక్కడ సంబంధిత పోలీసు సిబ్బంది ఫోన్ నం, ఫైన్ అమౌంట్ తో ఒక స్టికర్ అతికించడం జరుగుతుంది, 1035/- రూపాయల ఫైన్ కట్టిన తర...

విశాఖలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.

Image
  *విశాఖలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు.* విశాఖపట్నంలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు.  కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ బాసటగా నిలిచారు.  సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖకు రప్పించి శభాష్‌ అనిపించుకున్నారు.  ఇంతకీ.. కంబోడియాలో విశాఖ వాసులు ఎందుకు చిక్కుకున్నారు?..  వారిని రప్పించేందుకు అయ్యనార్‌ చేసిన ఆపరేషన్ ఏంటి?… సైబర్‌ క్రైమ్‌ కేటుగాళ్లు రోజుకో రూటులో నేరాలు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. రూట్‌ చేంజ్‌ అంటూ.. ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయులను వాళ్ల దేశాలకు తీసుకెళ్లి.. మన కంటిని మన వేళ్లతోనే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అవును.. సరిగ్గా ఇలాంటి కేసే విశాఖలో వెలుగులోకి వచ్చింది. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు విశాఖ పోలీసులు. ఒక వ్యక్తి ఫిర్యాదుతో కంబోడియా గ్యాంగ్‌ డొంకనే పెకిలించారు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌. ఈ కేసులో దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న గ...

19(1)(ఎ), 19(2) ఆర్టికల్స్ పై వ్యాఖ్యానము, 🇮🇳CRPFI 🇮🇳

Image
  19(1)(ఎ), 19(2) ఆర్టికల్స్ పై వ్యాఖ్యానము, 🇮🇳CRPFI 🇮🇳 వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము Freedom of Speech and Expression ద్వారా, రాతల : వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము అనగా, పౌరుడు నోటి మాటల ద్వారా, ముద్రణ ద్వారా బొమ్మలు ప్రదర్శించుట లేదా ఇతర పద్ధతుల ద్వారా తన మనో భావాలను, స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు అని అర్ధము. ఈ హక్కులను, రాజ్యాంగములో 19(1) (ఎ) వ ఆర్టికలు వ్యక్తులకు ప్రసాదిస్తున్నది. అయితే, ఈ రాజ్యాంగమే, 19(2) వ ఆర్థికల ద్వారా ఈ హక్కుల పై కొన్ని పరిమితులను / ఆంక్షలను / నిర్బంధాలను విధిస్తున్నది. ఈ హక్కులకు భౌగోళిక హద్దులంటూ ఏవి లేవు. ఈ హక్కులను భారతదేశంలో మాత్రమే కాకుండా, దేశం వెలువల కూడ వినియోగించవచ్చును.🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 జైహింద్🇮🇳

దూత వెబ్ సిరీస్ లో

Image
  *ఎన్ని పేజీలు రాసాము అన్నది కాదు,ఎన్ని నిజాలు బయట పెట్టాము అన్నది జర్నలిజం- దూత వెబ్ సిరీస్ లో corrupted జర్నలిస్ట్ realization స్పీచ్.*🇮🇳🫱🏼‍🫲🏻🇮🇳 ఈరోజు విద్య వైద్యం రెండు పక్క కమర్షియల్ వ్యాపారం అయిపోయాయి కాదంటారా🙏 ఇప్పుడు రాజకీయం కూడా అదే పరిస్థితి ఉంది🙏 అందుకు గల కారణం వీళ్లే అవినీతి రాజకీయ  నాయకులను, మరియు వాళ్ల బినామీలను  అవినీతి ప్రభుత్వ అధికారులను, వాళ్ల బిలామీలను ఏరిపారేసే నిజమైన నిఖార్సయిన నిష్పక్షపాత నీతి నిజాయితీ గల చదువుకున్న జ్ఞానం ఉన్న మేధావులు యువ యువతి యువకులు వాలంటరీగా 🇮🇳 దేశం కోసం🇮🇳 సామాన్య ప్రజల కోసం, ఈ వేదిక నుండి సీసీ కెమెరా వలె సైనికుడు వలె అవినీతి అంతం వైపు అడుగులు వేసే మండే జ్వాలా వలె    పనిచేసే   జర్నలిజం🫱🏼‍🫲🏻 రావాలి, AP,స్టేట్ కోఆర్డినేటర్నీ,సంప్రదించండి 8500284098, ఉత్తరాంధ్ర ఇన్చార్జ్,D, సురేష్,9133366449, మొబైల్ నెంబర్,🙏 జై భారత్🙏 జైహింద్ 🇮🇳

జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Image
 జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు జర్నలిజంపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిజం అనేది నాగరికతకు అద్దం పడుతుందని, అదే విధంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దాని ఎక్స్-రే వంటిదని ధర్మాసనం పేర్కొంది. జర్నలిస్ట్లు అధికారానికి స్వతంత్ర పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని జస్టిస్ అనూప్ చిత్కారా అన్నారు. 2008లో కొందరు జర్నలిస్టులపై దాఖలైన పరువు నష్టం దావాలను, విచారణను రద్దు చేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.🇮🇳 జైహింద్🇮🇳 సత్యమేవ జయతే🫱🏾‍🫲🏼

ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్టు నెల టిక్కెట్లు..

Image
  తిరుమల:  ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్టు నెల టిక్కెట్లు..  ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ..  మధ్యాహ్నం 3గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయ్యనున్న టీటీడీ..

బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Image
 బ్రేకింగ్ న్యూస్ .... విశాఖ పెందుర్తి.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు  పెందుర్తి మండలం వేపగుంట పరిసర ప్రాంతం, పాత కాంపరపాలెం మేఘాద్రి గడ్డ సమీపంలో అక్రమంగా బాణ సంచా సామాగ్రి తయారు చేస్తున్న వ్యక్తులు   లక్షల విలువచేసే బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకున్న విశాఖ వెస్ట్ ఎసిపి పెందుర్తి సి.ఐ రామకృష్ణ వివరాలు సేకరణ  బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు  ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం  ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

రేపు రెండో క్వాలిఫయర్‌.. చెన్నై పిచ్ రిపోర్ట్ ఇలా!

Image
 రేపు రెండో క్వాలిఫయర్‌.. చెన్నై పిచ్ రిపోర్ట్ ఇలా! ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌, రాజస్థాన్‌ ఫైనల్‌ స్లాట్‌ కోసం శుక్రవారం పోరాడబోతున్నాయి. ఈ మ్యాచ్ జరిగే చెపాక్ స్టేడియంలో రెండు జట్లకూ గొప్ప గణాంకాలు లేవు. SRH 10 మ్యాచుల్లో కేవలం ఒక్కటే గెలవగా.. రాజస్థాన్‌ తొమ్మిదింట్లో రెండు విజయాలే సాధించడం గమనార్హం. బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై భారీ స్కోర్లు నమోదు కావడం కష్టమే. ఈ సీజన్‌లో చెపాక్‌ వేదికగా గత 5 మ్యాచుల్లో మూడు ఛేజింగ్, రెండు తొలి బ్యాటింగ్‌ గెలిచాయి.

విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్

Image
 *విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్* *మే 8న విజయవాడలో కూటమి రోడ్ షో* హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షో ప్రారంభానికి ముందు, ముగింపు సమయంలో డ్రోన్ల కలకలం ఒక డ్రోన్ ను నిర్వీర్యం చేసిన ఎస్పీజీ సిబ్బంది ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనన్న కేంద్ర హోం శాఖ

మంత్రి అంబటి పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన ఏపీ హైకోర్టు.

Image
  మంత్రి అంబటి పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన ఏపీ హైకోర్టు.  సత్తెనపల్లిలో 4 పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలని అంబటి పిటిషన్‌.  ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొన్న హైకోర్టు.  చంద్రగిరిలో రీపోలింగ్‌ జరపాలంటూ మోహిత్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిన ఏపీ హైకోర్టు.

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

Image
 వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట AP: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ఈ ఎమ్మెల్యే ఏ-1గా ఉన్నారు.

విద్యార్థి తల్లిదండ్రులకు. మనవి

Image
  *విద్యార్థి తల్లిదండ్రులకు. మనవి*   *రాజకీయ విద్యా వ్యాపారస్తుల శ్వేత పత్రం విడుదల చేద్దాం..*   *మన జిల్లా... మన నగరం మన మండలం.. మన వార్డు మన గ్రామంలో  కేజీ నుంచి పీజీ వరకు విద్య వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న రాజకీయ నాయకులు వివరాలు తెలుపగలరు...*   *మన అసోసియేషన్ ముఖ్య ఉద్దేశ్యం..*   *అందరికీ సమానమైన విద్య అందాలి..*   *విద్య వ్యాపారమయం.. కాకూడదు..*   *ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి...*   *ఆ చట్టాలు అమలు చేయాలి... కాగితాల కు పరిమితం కాకుడదు...*   *చట్టం అందరి సమానమే.. ఇది నిజం కావాలి...*   *ఆ చట్టాలు అమలు కావాలంటే రాజకీయ జోక్యం ఉండకూడదు..‌ వారే... వీరైతే... అమలు కావు అనేది మన భావన..*  ( ఎందరో మహానుభావులు... విద్య చట్టాలు అమలు చేస్తున్న.... సమాజం మేలు కోరే వారు కూడా ఉన్నారు.... వారికి  మా వందనం)  *మీకు తెలిసిన సమాచారం ... తెలుపగలరు...*   *అందరి కి విద్య అందాలనే లక్ష్యంతో ముందుకు నడుద్దాం* ..  *మీరు ఏమంటారు...??*   *ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్...

బాణసంచా విక్రయాలపై నిషేధం: ఈసీ

Image
  బాణసంచా విక్రయాలపై నిషేధం: ఈసీ AP: ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

రేపటికి వాయుగుండం.. తర్వాత తుఫాన్‌గా మార్పు

Image
  ‘Remal’ Cyclone: బంగాళాఖాతంపై కొనసాగుతున్న అల్పపీడనం..  _ రేపటికి వాయుగుండం.. తర్వాత తుఫాన్‌గా మార్పు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దాని తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రేపటికి వాయుగుండం గాను ఆ తర్వాత తీవ్రవాయుగండం గాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుంది. తుఫాన్‌గా మారితే ఒమన్ దేశం సూచించిన ‘రెమాల్’ గా నామకరణం చేస్తారు. ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతుంది అల్పపీడనం. సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ప్రభావం ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువ. ఆ ప్రాంతంలోనే ఎక్కువ వర్షపాతం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలిక పాటి వర్షాలకురుస్తాయని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద. వాతావరణ శాఖ అధికారులు. భూభాగం పైనుంచి ఏపీ వైపు గాలుల్లో వేస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలకు క్రమంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడురోజులపాట...

ద్వారక జోన్ సీఐ శ్రీనివాసరావు*

Image
 *చోరీ కేసులో ఆరు ల్యాప్ టాప్ లు, మూడు మొబైల్స్ స్వాధీనం* *ద్వారక జోన్ సీఐ శ్రీనివాసరావు*  ఎంవీపి కాలనీ చోరీ కేసులో నిందితులు నుంచి ఆరు ల్యాప్ టాప్ లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నా మని ద్వారకా జోన్  సీఐ సి హెచ్. శ్రీనివాసరావు తెలిపారు ఆయన మాట్లాడుతూ తమిళ నాడుకి చెందిన ఇద్దరు యువకులు గణేష్ శంకర్,మంజునాథన్ మహా రాష్ర్టవిశాఖలో చోరీలు చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు వేరు 2021 నుంచి ఇక్కడ నేరాలు చేస్తున్నారు ఇక్కడ15 రోజుల్లో మూడు చోరీలు చేశారు భీమిలి, ఆనందపురం లో కూడా వీరి మీద చోరీ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు వీరిని వెంకోజీపాలెం జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామన్నారు గణేష్ శంకర్ కి భార్య,నలుగురు పిల్లలు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు మీడియా సమావేశం లో ఎంవీపీ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ ఎన్.జగదీష్ పాల్గొన్నారు.

నగరంలో కౌంటింగ్ సమయం దగ్గర పడటంతో

  నగరంలో కౌంటింగ్ సమయం దగ్గర పడటంతో అంచనీయ  సంఘటనలు జరగకుండా సిపి రవిశంకర్ అయ్యర్ ఆదేశాల మేరకు నగరంలో పలు ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు  మేక సత్తిబాబు  (DCP 2.).వెస్ట్ ఎసిపి  అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో బర్మా క్యాంప్ ఏరియాలో కార్డన్  సెర్చ్..14 బైకులు..70 వివిధ  ML కలిగిన 55 మందు బాటిల్స్.. అనుమానిత వ్యక్తులను విచారణ ..!

పిన్నెల్లి పరార్‌!

Image
  *పిన్నెల్లి పరార్‌!*   *ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట తెలంగాణలో ఉన్నట్లు సమాచారం..*   *ఈవీఎం ధ్వంసం కేసుతో మాయం..*   *సంగారెడ్డిలో అరెస్టు చేసినట్లు వార్త పాలమూరులో ఓ పత్తి మిల్లులో బస* ..  *పోలీసులు వెళ్లడానికి ముందే జంప్‌!*  *పిన్నెల్లి వాహనం సీజ్‌..*  *అదుపులోకి డ్రైవరు.. లుక్‌ అవుట్‌ నోటీసులు*   *‘గుర్తుతెలియని’ పిన్నెల్లి!*   *సిట్‌ రాకతోనే గుట్టు బయటపడింది*   *బూత్‌లోకి చొరబడి ఈవీఎం బద్దలు*   *లేచి నిలబడి దండం పెట్టిన పీవో*   *ఆయన పేరు లేకుండానే ఫిర్యాదు*  ‘ *గుర్తు తెలియని’ నిందితులపై కేసు*   *సిట్‌ విచారణతో కదిలిన డొంక*   *సీఈవో ఆఫీసు నుంచి సీసీ ఫుటేజ్‌*   *ఆ తర్వాతే కేసులో ఏ1గా పిన్నెల్లి*  పోలింగ్‌ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా... లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడంలేదు. ‘నేను ఎక్కడికీ పారి పోలేదు. పోలీసుల సూచన మేరకే...

ఆదేశాలు అమలు చేస్తున్న పెట్రోలు బంకులు...... లోక్ సత్తా!

Image

ఎన్ఏడి ప్లే ఓవర్ వంతెనపై బోల్తా పడిన లారీ తృటిలో తప్పిన పెను ప్రమాదం..

  విశాఖ ఎన్ఏడి.                  .         .           ఎన్ఏడి ప్లే ఓవర్ వంతెనపై బోల్తా పడిన లారీ తృటిలో తప్పిన పెను ప్రమాదం..       తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఘటన ఒరిస్సా నుండి గాజువాక ఆటోనగర్ కి పేపర్ లోడ్ కి వెళ్తున్న లారీ  ప్లే ఓవర్ బ్రిడ్జిపైకి వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా  స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్...   ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు... మరింత సమాచారం తెలియాల్సి ఉంది

వాతావరణం

Image
  AP: అల్పపీడనం ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి,ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో  అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం9, విజయనగరం5 ,మన్యం11, అల్లూరి  కూనవరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ~ ఏపీ విపత్తుల  సంస్థ

కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి.

Image
పత్రికా ప్రకటన  కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి.   ఎటువంటి పొరపాట్లు జరగకుండా  రిటర్నింగ్ అధికారులు భాధ్యత వహించాలి   జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.ఎ. మల్లికార్జున విశాఖపట్టణం, మే 22:- జిల్లాలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో వచ్చేనెల 4వ తేదీన నిర్వహించబోయే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల విషయములో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్ల పై అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి కౌంటింగ్ ఏర్పాట్లకు   చేపడుతున్న చర్యలు గురించి వివరంగా తెలియజేయడం ద్వారా వారిలో ఉండే అపోహలు తోలగించాలని అన్నారు. కౌటింగ్ సెంటర్ల వద్ద సి సి కెమెరాల ఏర్పాటు,  బారికేడ్ల ఏర్పాటు, కౌటింగ్ హాలులో టేబుళ్ల ఏర్పాటు...

ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం: CEO ముకేశ్*

Image
ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం: CEO ముకేశ్* AP: మాచర్లలో EVM ధ్వంసం కేసులో YCP MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A1గా చేర్చినట్లు CEO ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామన్నారు. ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందని, ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. నిన్నటి నుంచి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఈవీఎంల ధ్వంసం చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

Image
  పల్నాడు జిల్లా : మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో(202) ఈవీఎంల ధ్వంసం చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( సి సి ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు )

పిఠాపురంపై తీవ్ర ఉత్కంఠ..!

Image
 పిఠాపురంపై తీవ్ర ఉత్కంఠ..! పిఠాపురంలో గెలుపు ఎవరిదని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్ట్రాంగ్రాూముల భద్రతపై అధికారులు నిరంతరం నిఘా పెట్టారు. కౌంటింగ్ రోజు పిఠాపురం, కాకినాడలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఇంటలిజెన్స్ ఈసీకి నివేదిక అందించింది. దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ కు బొత్స కౌంటర్

Image
 ప్రశాంత్ కిషోర్ కు బొత్స కౌంటర్ ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్మెంట్: మంత్రి బొత్స AP: ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ నా? అని అన్నారు. ఆయనొక క్యాష్ పార్టీ అని... డబ్బు ఎవరిస్తే వారికి డబ్బా కొడతాడని చురకలు అంటించారు.

స్ట్రాంగ్ రూమ్ ల‌ను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్టర్*

Image
*స్ట్రాంగ్ రూమ్ ల‌ను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్టర్* విశాఖ‌పట్ట‌ణం, మే 21 ః ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, కలెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లికార్జున మంగ‌ళ‌వారం సాయంత్రం త‌నిఖీ చేశారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం స్ట్రాంగ్ రూమ్ తో పాటు అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ల‌ను పోలీసు జాయింట్ క‌మిష‌న‌ర్ ఫ‌క్కీర‌ప్ప‌తో క‌లిసి త‌నిఖీ చేశారు. ప్ర‌తి గ‌దికీ వేసిన తాళాల‌ను, సీళ్ల‌ను ప‌రిశీలించారు. అక్కడ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. సీసీ కెమెరాల ప‌నితీరు, వాటి ద్వారా రికార్డ‌య్యే మానిట‌రింగ్ రూమ్‌ను ప‌రిశీలించారు. భ‌ద్ర‌తా సిబ్బంది, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వారి వెంట స్వ‌తంత్ర‌, రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్థులు, ఆర్వోలు, ఇత‌ర అధికారులు ఉన్నారు. జారీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల మీడియా కేంద్రం, విశాఖ‌ప‌ట్ట‌ణం.

అనకాపల్లి జిల్లా పోలీసు* పత్రికా ప్రకటన

Image
అనకాపల్లి జిల్లా పోలీసు పత్రికా ప్రకటన  *ఎన్నికల కౌంటింగ్ రోజు, తదనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టిష్ట చర్యలు తీసుకుంటున్నాం: విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు*  *144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది.*  *అనకాపల్లి, మే 20:* అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్, 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ కు (చోడవరం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం) జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించుటకు చెయ్యవలసిన కార్యచరణ పై ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు జిల్లా ప్రజలందరూ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా జిల్లా యంత్రాంగానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీ గారితో కలిసి శంకరం గ్రామం, కలెక్టరేట్ వద్ద గల ఫ్యూచర్ వరల్డ్ పాఠశాల నందు ఉన్న కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు ను మరియు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయుట తదితర అంశాలపైన / స్ట్రాంగ్ రూము ను సందర్శించి, స్ట్రాంగ్ రూము లో...

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం

Image
  ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం అమరావతి: రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాసింది.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. మే 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టు నుంచి ఉన్న రూ.1,500 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారని లేఖలో పేర్కొంది..

గ్రంథాలయమంటే ఎందుకంత నిర్లక్ష్యం??? లోక్ సత్తా...

Image
గ్రంథాలయమంటే ఎందుకంత నిర్లక్ష్యం??? లోక్ సత్తా...          విజయనగరం జిల్లా బొబ్బిలి శాఖా గ్రంథాలయంపై అధికారులు, నాయకులు ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావటం లేదని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు.  సమాచార హక్కు చట్టం-ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి సురేష్ తో కలిసి ప్రస్తుతం ఉన్న శాఖా గ్రంథాలయాన్ని అలాగే పాత భవనాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఈ గ్రంథాలయ సమస్యను పరిష్కారం చెయ్యకుండా అధికారులు, పాలకులు తాత్సారం చెయ్యడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు. ఈ గ్రంథాలయ భవన మరమ్మతుల నిమిత్తం గత సంవత్సరం 25-09-2023 నుండి పదిరోజులు పాటు గుత్తేదారుకు అప్పజెప్పమని గ్రంథాలయ అధికారిణికి లేఖ ఇచ్చారు. పది రోజులే కదా వేరే అద్దె భవనం ఎందుకని ఆమె తన ఇంటి వద్ద తాత్కాలికంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసారు. దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తున్నా భవనం మరమ్మతుల పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ సంవత్సరం 29-01-2024 న జనసేన పార్టీ వారు ఈ గ్రంథాలయ సమస్యపై దీక్ష చెయ్యడం జరిగింది. ఈ దీక్షకు  లోక్ స...