Skip to main content

Posts

Showing posts from April, 2024

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

 అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు మృతి, మృతుల్లో ఒకరు మహిళ. నక్కపల్లి మండలం, ఎదుర్లపాళెం జంక్షన్ వద్ద జాతీయారహదారి పై ప్రమాదం. విశాఖ వైపు నుండి తుని వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ని డీ కొట్టి అవతల రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీ క్రిందకు వెళ్లిన కారు. కారులో డ్రైవతో నలుగురు ప్రయాణికులు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు,ఆస్పత్రికి తరలింపు. జాతీయారహదారిపై జామ్ అయ్యిన ట్రాఫిక్.

రాష్ట్రంలో ఏరులై పారుతోన్న మద్యం.. ఎంత సీజ్ చేశారంటే..?

 *రాష్ట్రంలో ఏరులై పారుతోన్న మద్యం.. ఎంత సీజ్ చేశారంటే..?* ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం , నగదును స్వాధీనం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.ఏపీలో రూ.165.91 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.91.26 కోట్ల విలువైన 14,73,734.46 గ్రాముల ప్రెషస్ మెటల్, రూ.36.89 కోట్లు నగదు, రూ.20.32 కోట్ల విలువైన 6,62,402.65 లీటర్ల లిక్కర్, రూ.11.74 కోట్ల విలువైన 11,27,451.07 ఇతర వస్తువులు సీజ్ చేశారు.రూ. 165.91 కోట్లలో అత్యధికంగా రూ.30.66 కోట్లు అనంతపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి పట్టుబడింది. అత్యల్పంగా రూ.1.15 కోట్లు నర్సాపురం పార్లమెంటరీ నియోజక వర్గంలో స్వాధీనం చేసుకున్నారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతోపాటు రాష్ట్రంలోని చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు చేపట్టారు. పోలీసులతోపాటు ఎక్సైజ్, ఇన్ కం ట్యాక్స్, ఫారెస్ట్, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్...

పిటిషనర్పై CJI ఆగ్రహం

 *హైస్కూల్ పూర్తవగానే లా ప్రాక్టీస్ మొదలుపెట్టండి: పిటిషనర్పై CJI ఆగ్రహం *  ఇంటర్ తర్వాత ఐదేళ్లకు బదులుగా మూడేళ్ల లా కోర్సు (LLB) చదివేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై CJI జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మూడేళ్లు కూడా ఎందుకు? హైస్కూల్ పూర్తవగానే లా ప్రాక్టీస్ మొదలుపెట్టండి' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుత విధానం సరిగానే ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసినవారు మాత్రమే నేరుగా మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు అవకాశం ఉంది.

పవన్ కోసం వరుణ్ తేజ్ రేపు ప్రచారం*

 *పవన్ కోసం వరుణ్ తేజ్ రేపు ప్రచారం* జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.  పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన రేపు ప్రచారం చేయనున్నారు.  గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం ప్రారంభం కానున్న రోడ్ షో.. వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది.  మరోవైపు ఖమ్మంలో రఘురాంరెడ్డి, కైకలూరులో కామినేని శ్రీనివాస్ తరఫున హీరో వెంకటేశ్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

ఎండలు భగభగ..

 AP Weather Report: ఏపీలో ఎండలు భగభగ.. మరో మూడు రోజుల పాటు మాడు పగిలే ఎండలు! 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా వడగాల్పులు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా వడగాల్పులు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ.. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించలేక పోయాయి. దీంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల మళ్లీ మొదలై వడగాడ్పులు తీవ్ర రూపం దాల్...

అనకాపల్లి జిల్లా పోలీసు*

 *అనకాపల్లి జిల్లా పోలీసు* *జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,* గారి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది ఏప్రిల్ 13న మద్యం, ఇసుక, గంజాయి, కోడిపందాలు మరియు జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్  కేసులు నమోదు చేశారు. ❇️కోడి పందాలు, జూదం తదితర లు అరికట్టేందుకు మునగపాక మండలంలోని చూచుకొండ వద్ద, పాయకరావుపేట మండలంలోని రాజగోపాలపురం, రావికమతం మండలంలోని తోటకూర పాలెం మరియు మాకవరపాలెం మండలంలోని అడిగర్ల పాలెం గ్రామాల్లో పోలీసులు దాడి చేసి 4 కేసులు నమోదు చేసి, 22 మంది నిందితులను అరెస్టు చేసి, రూ.1,22,100/- నగదు, 5 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు. ❇️మద్యం సేవించి వాహనాలు నడిపిన 8 గురుపై కేసులు నమోదు చేశారు. ❇️బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన 7గురు పై  కేసులు నమోదు చేశారు. ❇️ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 296 కేసులు నమోదు చేసి, ఈ-చలానా గా రూ.57,475/- లు విధించారు. ❇️ప్రజలకు దిశా🆘యాప్ పట్ల అవగాహన కల్పించి, 00 మందితో యాప్ డౌన్లోడ్ చేయించారు. 6,03,745 మంది తో యాప్ ను డౌన్లోడ్ చేయిం...

జగన్ పై దాడి నేను ఖండిస్తున్నాను కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి నాటకమా బూటకమా ,??రఘురామకృష్ణరాజు

 జగన్ పై దాడి నేను ఖండిస్తున్నాను కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి నాటకమా బూటకమా ,??రఘురామకృష్ణరాజు సీఎం జగన్పై జరిగిన దాడి ఓ బూటకమని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ప.గో జిల్లా కాళ్ల మండలం పెదమిరంలో రఘురామ మీడియాతో మాట్లాడారు. 'రాజకీయాల్లో ఇలాంటి దాడులు ఉండకూడదనేదే అందరి మాట. నా మాటా అదే. అయితే.. జగన్పై జరిగిన దాడిలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరిగా ఆ టైంలో లైట్స్ ఆఫ్ కావడం.. ఛానల్ లైవ్ కూడా లేకపోవడం.. అంతలోనే రాయి తగలడం.. ఇవన్ని చూస్తే అదిఓ బూటకమని నాకు అనిపిస్తోంది' అని అన్నారు.

జగన్ పై రాయి దాడి.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్..

జగన్ పై రాయి దాడి.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission ) స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించి ప్రాథమిక నివేదికను విజయవాడ సీపీ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి ఈసీకి అందజేయనున్నారు.  నిన్న సీఎం జగన్ విజయవాడలో చేపట్టిన బస్సు యాత్రలో ఆయనపై రాయి దాడి జరిగింది. దీంతో ముఖ్యమంత్రి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. దీంతో సీఎంకు ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ప్రచారం కొనసాగించారు. జగన్‌ నుదుటికు రెండు కుట్లు పడ్డాయని, గాయం పెద్ద తీవ్రమైనది...

సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న ప్రధాని మోదీ

 *సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, నారా లోకేశ్, కేటీఆర్* సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న ప్రధాని మోదీ ‘జాగ్రత్త జగన్ అన్నా’ అంటూ కేటీఆర్ ట్వీట్ ‘ రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్ ?’ అంటూ సెటైర్లు వేసిన నారా లోకేశ్ శనివారం రాత్రి విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై ఓ ఆగంతుకుడు చేసిన రాయి దాడి ఘటనపై రాజకీయ ప్రముఖలు స్పందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ... ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. సురక్షితంగా ఉన్నందుకు సంతోషం: కేటీఆర్ ‘‘ మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్నా’’ అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, దాడికి పాల్పడినవారిపై భారత ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకుంటుంటుందని ఆశిస్తున్నానని కేటీఆర్ వ్యాఖ...

IPLలో నేడు డబుల్ ధమాకా

 IPLలో నేడు డబుల్ ధమాకా IPL డబుల్ హెడర్‌లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా వేదికగా KKR-LSG మ్యాచ్ జరుగనుంది. అలాగే రాత్రి 7.30 గంటలకు ముంబై వేదికగా MI-CSKలు బిగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో KKR రెండో స్థానంలో, CSK మూడో స్థానంలో, LSG నాలుగో స్థానంలో ఉండగా, MI 7వ స్థానంలో ఉంది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్టు లో శ్రీవేద విజయ ప్రభంజనం

 ఇంటర్ ఫలితాలలో శ్రీ వేద విజయ ప్రభంజనం  విశాఖపట్నం, మధురవాడ, పీఎం పాలెం దరి శ్రీ వేద IIT & MEDICAL అకాడమీ లో 2023-2024 విద్య సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రారంభించిన మొదటి సంవత్సరాంలోనే మా ప్రధమ సంవత్సరం విద్యార్థిని K జయకళ 470 మార్కులుకు గాను 462, P. గిరివర్ధన్ 458 మార్కులు, S. భావన 455 మర్కులు మరియు P. రుత్విక్ ప్రసాద్ 452 మార్కులు M. P. C విభాగంలో సాధించినారు. అదే విధంగా Bi. P. C విభాగంలో 440 మార్కులుకు గాను  N. దేవ శృతి 431  మార్కులు సాధించి మధురవాడ మరియు పరిసర ప్రాంతాలలో అత్యధిక మార్కులుగా రికార్డు నెలకొల్పినది. అంతే కాకుండా మా కళాశాలలో 400 మార్కులు పై బడి 29 మంది విద్యార్థులు విజయం సాధించినారు. ఈ విజయం అంత మిగతా కళాశాలలో లాగా అత్యధిక బ్రాంచిలలో సాధించినవి కాదు. కేవలం ఒకే బ్రాంచిలో సాధించిన విజయం మాత్రమే. ఇంత విజయాన్ని సాధించడానికి కారకులు అయినా మా ప్రియతమ విద్యార్థిని విద్యార్థులకు. తల్లిదండ్రులకు, నిరంతరంగా కృషి చేసిన అధ్యాపక  సిబ్బందికి మరియు అధ్యపాకేతరా సిబ్బందికి ఈ సందర్బంగా కళాశాల చైర్మన్ ch. అక్కు నాయుడు, సెక్రటరీ & కరెస్పాండంట్ L. లక్ష్మణ్ రావు ...

*బిగ్ బ్రేకింగ్* *విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి* సీఎం జగన్ పై రాయితో దాడి.

 

విశాఖ తూర్పు నియోజక వర్గంలో టి ఎన్ ఎస్ ఎఫ్ ఫ్లెక్సీ ల కలకలం.

 విశాఖ: విశాఖ తూర్పు నియోజక వర్గంలో టి ఎన్ ఎస్ ఎఫ్ ఫ్లెక్సీ ల కలకలం. విశాఖ ఎంవిపి బస్ కాంప్లెక్స్ ఏదుట ఎనిమిది ప్రశ్నలతో వెలసిన ఫ్లెక్స్ లు విశాఖ లో ప్రభుత్వ ,క్రైస్తవ భూములు కొట్టిసింది ఎవ్వరు? టిడియర్ బాండ్లూను కొట్టేసింది ఎవ్వరు? స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్ కు కారణమైన వ్యక్తి ఎవ్వరు? అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీల ఏర్పాటు..

రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ స‌మావేశం*

రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ స‌మావేశం* విశాఖ‌పట్ట‌ణం, ఏప్రిల్ 12 ః జిల్లాలోని రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున శుక్ర‌వారం స్థానిక రూర‌ల్ త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లు, కొత్త‌ ఓట‌ర్ల న‌మోదు, ప్ర‌చార ప్ర‌క్రియ త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వహించేందుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌ను క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని అంద‌రూ క‌చ్చితంగా పాటించాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌ల‌కు క‌లెక్ట‌ర్ స‌మాధానం ఇచ్చారు. వారి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. కోడ్ అమ‌ల్లో అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే త‌న‌కు తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా సూచించారు. స‌మావేశంలో వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు, ఎన్నిక‌ల విభాగ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. ................................................ జారీ, జిల్లా స‌మాచార పౌర సంబంధాల అధికారి, విశాఖ‌ప‌ట్ట‌ణం.

ఎంసీసీ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

*ఎంసీసీ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు* *పీవో, ఏపీవోల శిక్ష‌ణ స‌ద‌స్సుల్లో జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున‌ హెచ్చ‌రిక‌ *ప్ర‌తి అంశంపైనా క్షుణ్నంగా అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని అధికారులకు హిత‌వు విశాఖ‌ప‌ట్ట‌ణం, ఏప్రిల్ 12 ః ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌లను స‌క్ర‌మంగా అనుస‌రించ‌క‌పోయినా.. ఉల్లంఘించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎన్నిక‌ల అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున హెచ్చ‌రించారు. ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా విధులు కేటాయించిన పీవోలు, ఏపీవోలు త‌ప్ప‌కుండా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాల‌ని, త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ శిక్ష‌ణ స‌ద‌స్సుల‌కు హాజ‌రుకావాల‌ని, ప్ర‌తి అంశంపైనా క్షుణ్నంగా అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని, అర్థం కాక‌పోతే అడిగి తెలుసుకోవాల‌ని సూచించారు. ఏయూ ఇంజ‌నీరింగ్ కళాశాల‌లో పీవో, ఏపీవోల‌ తొలి విడ‌త శిక్ష‌ణ శిబిరాల‌ను శుక్ర‌వారం ఆయ‌న సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలో విధులు కేటాయించిన సిబ్బందితో, అధికారుల‌తో కాసేపు మాట్లాడారు. శిక్ష‌ణ‌లో నేర్చుకున్న అంశాల‌పై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంవోటీలు శిక్ష‌ణ అందిస్తున్న తీరును ప‌రిశీలించారు...

3వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్ ప్రమాదం మృతి

నగరం లో ఘోర రోడ్ ప్రమాదం* 3వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్ ప్రమాదం మృతి రామాటకీస్ మీదగా సిరిపురం టేనెట్ ఎదురుగా శ్రీ లక్ష్మి గణపతి గుడి వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనం పై మట్టించడం వలన తల నుజ్జుగా మారింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ ఏడిసిపి ఆర్ శ్రీనివాస్ ట్రాఫిక్ సీఐ అమ్మి నాయుడు ట్రాఫిక్ సిబ్బంది. విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణరాజాపురం చెందిన రాజకుమార్ (30) వ్యక్తిగా గుర్తించిన పోలీసులు రాజకుమార్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలింపు. కావేరి ట్రావెల్స్ బస్సు చక్రం కింద పడ్డన రాజకుమార్ మృతి కావేరి ట్రావెల్స్ బస్సు బస్సు డ్రైవర్ క్లీనర్ ని ఇద్దరినీ అదుపులో తీసుకున్న  ట్రాఫిక్ సిఐ అమ్మినాయుడు. కేసు నమోదు చేసి ద్వారక ట్రాఫిక్ సిఐ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు

 AP Inter Results 2024: మరికాసేపట్లో ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 12) విడుదల కానున్నాయి. తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన బోర్డు అధికారులు.. ఫలితాలకు సంబంధించిన అంతర్గత ప్రాసెస్‌ను కూడా కంప్లీట్ చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్ధులు 5,17,617 మంది ఉన్నారు. ఇక సెకండ్ ఇయర్‌ విద్యార్ధులు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 52,900 మంది పరీక్ష...

ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్...

 *ఆ రోజే ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్... * దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి  తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.  ఇదిలా ఉంటే… ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.  ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న స్కూటినీ జరుగుతుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది అని తెలిపారు.  మే 13న రాష్ట్రంలో పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని నెల్లూరు పర్యటనలో ముకేశ్ కుమార్ మీనా వ్యాఖ్యానించారు.

ఆదేశాల మేరకు

 అనకాపల్లి జిల్లా రాయవరం మండలం  రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న రోజుల్లోఎలక్షన్ ఉద్దేశించి జిల్లా  ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై విభూషణరావు తన సహచర  సిబ్బందితో కోనవాని పాలెం హైవే నందు వాహనాలలో అక్రమంగా మద్యం నగదును తరలించకుండా కోనవాని పాలె నందు పకడ్బందీగా  వాహనాలను తనిఖీ చేయడం జరిగింది.

ఋషికొండ భీచ్ లో యువకుడు గల్లంతు!!

 విశాఖ... ఋషికొండ భీచ్ లో యువకుడు గల్లంతు!! అమరావతి విట్స్ కాలేజ్ విద్యార్థి తేజ(19)  ఇంజనీరింగ్ విద్యార్ది గా గుర్తింపు. ఆరుగురు స్నెహితులతో ఋషి కొండ బీచ్ కు వెళ్లిన తేజ సముద్ర సాన్నం చేస్తుండగా గల్లంతైన విద్యార్థి తేజ!  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ... దస్తగిరి U Turn

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ... దస్తగిరి U Turn ||*  ▪️తెలుగుదేశం పార్టీ, వైయస్ సునీత  మరియు షర్మిలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి. ▪️వైయస్ షర్మిల, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ సునీత పదేపదే వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు : దస్తగిరి *▪️ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం : దస్తగిరి.* *▪️ఈ వార్తలను పదేపదే ప్రచారం చేస్తున్న ఏబీఎన్ టీవీ ఫైవ్ ఈ- టీవీ లను కూడా ప్రతివాదులుగా చేర్చిన దస్తగిరి.* ▪️వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడపలో చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన దస్తగిరి. ▪️ఎలక్షన్ నిబంధనలో స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైయస్ సునీత మరియు వైయస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు : దస్తగిరి. ▪️వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా ...

వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పై కేసు నమోదు

 *వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పై కేసు నమోదు*   ఐపిసి 188, 143, 427 సెక్షన్ల క్రిoద చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదు. నిన్న వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడినందుకు గాను కేసు నమోదు చేసిన పోలీసులు. కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు.   ఎన్నికల కోడ్ అమలులో ఉండంగా 144 సెక్షన్ అతిక్రమించారని కేసు నమోదు. ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు సెక్షన్ 427 కింద పేర్ని నాని  మరి కొంతమంది పై కేసు నమోదు.

రంజాన్ పండుగ సందర్భంగా

 *అనకాపల్లి జిల్లా పోలీసు* *రంజాన్ పండుగ సందర్భంగా అనకాపల్లి జిల్లాలోని ముస్లిం సోదరులకు, పోలీస్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు  "ఈద్ ముబారక్" తెలియజేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ, ఐపీఎస్* *అనకాపల్లి, ఏప్రిల్ 11:*  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ 30 రోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేసి వాటిని విరమించిన ముస్లిం సోదరులు, సోదరీమణులు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ‘ఈద్ ఉల్ ఫితర్‌’ జరుపుకునేందుకు జిల్లాలోని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  ఈ రంజాన్ సందర్భంగా అందరి మంచినీ కోరుకుంటూ, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, జిల్లాలోని  ముస్లిం సోదరులు, సోదరీమణులు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, పాత్రికేయ మిత్రులు మరియు వారి కుటుంబ సభ్యులకు  జిల్లా ఎస్పీ గారు "ఈద్ ముబారక్" తెలియజేసినారు. *జిల్లా పోలీసు కార్యాలయం,* *అనకాపల్లి.*

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు : చంద్రబాబు

 ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు : చంద్రబాబు AP : తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు TDP అధినేత చంద్రబాబు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలపై అల్లా కరుణ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనంద, ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు. ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి TDP అండగా ఉంటుందని పేర్కొన్నారు.

మందుబాబులకు బిగ్ షాక్.. ఏపీలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు

మందుబాబులకు బిగ్ షాక్.. ఏపీలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఎన్నికల సమయంలో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వ రిటైల్ దుకాణాల్లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధిం చింది ఎలక్షన్ కమిషన్. ఎంసీసీ నిబంధనల ప్రకారం గత సంవత్సరం 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపు ఎంత వరకు అమ్మకాలు జరిగాయో అంతే మేరకే అమ్మకాలు జరపాలని ఈసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఇదే నెలలో నమోదైన మద్యం అమ్మకాల పరిమాణాన్ని బట్టి రిటైల్ దుకాణాల్లో విక్రయించాల్సిన మద్యం పరిమాణాన్ని నిర్ణయిస్తున్నారు అధికారులు. అదేవిధంగా ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి సరఫరా అయ్యే మద్యం సప్లయ్ పై ఎక్సైజ్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు మద్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో మద్యం, బీరుకు డిమాండ్ భారీగా ఉంది. దీంతో మద్యం రిటైల్ దుకాణాలు ఇష్టానురంగా విక్రయాలు జరుపుతుండటంతో ఏపీఎస్ బీసీఎల్ డిపోల నుంచి భారీగా మద్యం నిల్వలను ఎత్తివేయాల్సి వస్తోంది. ఈ త...

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

 రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ AP : రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్' చెప్పారు ముఖ్యమంత్రి జగన్. ' రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

గ్రూప్‌–2 ఫలితాల విడుదల

గ్రూప్‌–2 ఫలితాల విడుదల మెయిన్స్‌కు 92,250 మంది అర్హత.. 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసిన ఏపీపీఎస్సీ  డిసెంబర్‌లో 897 పోస్టులకు నోటిఫికేషన్‌.. తాజాగా 905కి పెరిగిన పోస్టుల సంఖ్య  ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహణ  45 రోజుల రికార్డు వ్యవధిలో ఫలితాల ప్రకటన.. జూలై 28న మెయిన్స్‌ నిర్వహణ.

జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడు..

 *జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడు.. జనసేనాని అధికారిక ప్రకటన* మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారారు.  వైసీపీ పథకాలను ప్రశంసిస్తూ.. ఆ పార్టీ నేతలకు అంబటి దగ్గరయ్యారు. గత ఐపీఎల్‌లో ట్రోఫీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన అంబటి రాయుడు..  ఆ తర్వాత వైసీపీతో సన్నిహితంగా మెలిగారు.  గుంటురూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. ఆ తర్వాత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆడుదాం ఆంధ్రాలో ఫుల్ యాక్టివ్‌గా వ్యవహరించారు. గుంటూరు ఎంపీ సీటు వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతానికి ప్లేస్ ఖాళీగా లేదు.. కొన్ని రోజులు బెంచ్ మీద ఉండి సేవ చేయాల్సిందే అనేలా పార్టీలో సంకేతాలు వచ్చాయి. దీంతో లాభం లేదు అనుకున్న అంబటి.. పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జనసేన అధినేత పవన్‌తో భేటీ అవ్వడం ఆసక్తి రేపింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సూచనల మేరకే పవన్‌తో భేటీ అయినట్లు అంబటి తెలిపారు. ఆ తర్వాత తన వ్యక్తిగత పనులు, క్రికెట్‌తో బిజీ అయిన అంబటి. మార్చి 2...

పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు రద్దు ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు రైల్వే శాఖ అధికారి ఏ.కె. త్రిపాఠి తెలిపారు. 08527 విశాఖ- రాయ్ పూర్, 08528 రాయ్పూర్ - విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ - రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు... 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

 విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య  ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఆత్మహత్య  ఉదయం ఐదు గంటలకు డ్యూటీ కి హాజరైన శంకర్రావు  తన వద్ద ఉన్న ఎస్ ఎల్ ఆర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణ  ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు శంకర్రావు కి భార్య ఇద్దరు పిల్లలు  ద్వారక పీఎస్ పరిధిలో ఘటన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే : హైకోర్టు*

 *భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే : హైకోర్టు* భర్త తప్పేమీ లేనప్పటికీ భార్య మాటిమాటికీ పుట్టింటికి వెళ్లిపోతున్నట్లయితే అతడిని మానసికంగా హింసించినట్లేనని, దాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం, ఆరాధన భావన ఉంటే వారి వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందని జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సంయమనం కోల్పోయిన దంపతుల మధ్య ఎడబాటు పెరుగుతూపోతే వారు ఎన్నటికీ కలవలేనంతగా పరిస్థితి మారిపోతుందని చెప్పింది. భార్య హింస, క్రూరత్వ చర్యల కారణంగా విడివిడిగా ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 19 ఏళ్ల వైవాహిక జీవితంలో దాదాపు ఏడు సార్లు భార్య తనను వీడి వెళ్లిపోయిందని ఆమె భర్త కోర్టుకు వెల్లడించారు. అలా వెళ్లిన ప్రతిసారీ పది నెలల పాటు పుట్టింటిలో ఉందన్నారు. కుటుంబ న్యాయస్థానం ఈ జంటకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించగా భర్త హైకోర్టును ఆశ్రయించారు. భార్యను పిశాచి, దెయ్యం అని పిలిస్తే క్రూరత్వం కాదు భార్యను దెయ్యం, భూతం, పిశాచి అని భర్త పిలవడం క్...

పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ విడుదల..

పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ విడుదల.. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే.. ఏప్రిల్ 7వ తేదీన (ఆదివారం) అనకాపల్లి, 8న ఎలమంచిలిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. కాగా పవన్ కల్యాణ్ ఇటీవలే ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. జ్వరం కారణంగా 'వారాహి విజయభేరి' సభలకు ఆయన స్వల్ప విరామం ఇచ్చారు. అయితే జ్వరం తగ్గడంతో ఆయన 3 రోజుల పర్యటనను ఖరారు చేశారు. ఇక నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ఆయన ఖరారు చేయనున్నారని జనసేన నేతలు చెబుతున్నారు..

ఏపీ ఎన్నికలపై ఈసీ ప్రకటన

 ఏపీ ఎన్నికలపై ఈసీ ప్రకటన అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024)పై ఎన్నికల కమిషన్ (Election Commission) కీలక ప్రకటన చేసింది. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, విజ్ఞాపనలను తమకు నేరుగా అందచేయొచ్చని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.. శుక్రవారం నాడు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ పార్టీలు, సంఘాలు, ఎవరైనా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు నేరుగా సచివాలయంలో అందచేయాలని తెలిపారు. కార్యాలయ పని దినాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చని వివరించారు.. సమావేశాలు, ఇతర కారణాల వల్ల తాను కార్యాలయంలో అందుబాటులో లేకపోతే అదనపు ప్రధాన ఎన్నికల అధికారులకు, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పడు వారి దృష్టికి వచ్చిన ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చని అన్నారు.. ప్రభుత్వ సెలవు దినాలలో కూడా ఫిర్యాదులను స్వీకరిస్తామని చెప్పారు. సెలవు దినాల్లో ఫిర్యాదు చేయాలంటే సచివాలయంలోని 5వ బ్లాకు (గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెం.12...

హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా ? న్యాయం కోసం పోరాడే వాళ్ళు కావాలా?

 హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా ? న్యాయం కోసం పోరాడే వాళ్ళు కావాలా? కడప : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర (AP Nyay Yatra) కొనసాగుతోంది. జిల్లాలోని బద్దేల్ నియోజకవర్గం కలసపాడు మండలం మీదుగా షర్మిల న్యాయ యాత్ర సాగుతోంది.. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అధికారం ఇస్తే జగన్ (CM Jagan) అన్న హత్యా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను పక్కన పెట్టుకున్నారని.. మళ్ళీ వాళ్ళకే ఎంపీ సీట్ ఇచ్చారని మండిపడ్డారు. జగన్ హంతకుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. అవినాష్ (Avinash Reddy) దోషి అని తెలిసినా చర్యలు లేని.. - నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో (BJP) పొత్తుతో అవినాష్‌ను కాపాడుతున్నారన్నారు. మాజీ మంత్రి వివేకా (Former Minister Viveka) చావుకు కారణం అయిన అవినాష్ రెడ్డికి సీట్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. హంతకుడిని చట్టసభల్లో పంపాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అవినాష్ గెలిస్తే హంతకుల పాలన వస్తుందని.. హంతకులు గెలవకూడదని తాను ఎంపీ గా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇద్ద...

చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో పేలిన సిలిండర్

 బిగ్ బ్రేకింగ్... విశాఖ మత్య్సకారుల బోటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది  చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో పేలిన సిలిండర్ విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది ప్రమాదంలో గాయాలు పాలైన   9 మంది మత్స్యకారులు తీవ్ర గాయాలు పాలైన 5 మంది  మత్స్యకారులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ మరో నలుగురు మత్స్యకారులు బోటులోని సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్   గాయాలు పాలైన  మత్యాకారులను  కోస్ట్ గార్డ్ నౌక సి జి ఎస్ వీర లో డాక్ యార్డ్ కి తీసుకువస్తున్న కోస్టుగార్డు రక్షక దళం 8 గంటలకు క్షతగాత్రులతో  డాక్ యార్డు జెట్టీకి రానున్న కోస్టుగార్డు నౌక క్షతగాత్రులను కే జి ఎచ్ కి  తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న నావికా దళం

బ్లేడ్‌ బ్యాచ్‌ ముప్పు ఉందన్న పవన్

తనకు బ్లేడ్‌ బ్యాచ్‌ ముప్పు ఉందన్న పవన్.. ప్రజల్లో తిరగలేకే అంటున్న ముద్రగడ బ్లేడ్‌ బ్యాచ్‌ తనను టార్గెట్‌ చేసిందన్న పవన్‌ కామెంట్స్.. ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతున్నాయి. తనపై హత్యాయత్నం జరుగుతోందన్న పవన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతోంది అధికార పక్షం. ప్రజల్లో తిరగడం ఇష్టం లేకే..పవన్‌ ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. పవన్‌పై నిజంగా దాడి జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నలు మరోవైపు వినిపిస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌. తనపై హత్యాప్రయత్నం జరుగుతోందంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు.. కలకలం రేపుతున్నాయి. తన చుట్టూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది చేరినప్పుడు.. కొందరు కిరాయి మూకలు కూడా వచ్చి, సన్నటి బ్లేడ్లతో సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారని చెప్పారు. వాళ్లనే కాదు తనపైనా ఇలాంటి దాడే జరిగిందని డైరెక్టుగా చెప్పారు. ఈ దాడి ప్రత్యర్ధి పనే అంటూ ఆరోపించారు పవన్‌. పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు..వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. బౌన్సర్లు లేకపోతే బయటికిరాలేని పవన్‌కు రాజకీయాలెందుకు? అని ప్రశ్నింస్తున్నారాయన. పిరికితనం, చేతకానితనంతో పవన్‌ మాట్లాడుతున్నారని.. కార్యకర్తలను ద...

*చిత్తూరు జిల్లా ఎస్పీగా V.N. మణికంఠ చండోలు ను నియమించిన జాతీయ ఎన్నికల కమిషన్.*

 *చిత్తూరు జిల్లా ఎస్పీగా V.N. మణికంఠ చండోలు ను నియమించిన జాతీయ ఎన్నికల కమిషన్.*

ఏపీ వాసులకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు

 AP Weather: ఏపీ వాసులకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ నిప్పులు కక్కుతున్నాడు. ఐఎండీ సూచనల ప్రకారం.. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(109) :- శ్రీకాకుళం24 , విజయనగరం25, పార్వతీపురంమన్యం14, అల్లూరిసీతారామరాజు6, విశాఖపట్నం3, అనకాపల్లి16, కాకినాడ11, కోనసీమ1, తూర్పుగోదావరి 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా చిన్నచెప్పల్లిలో 43.9డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు 43.6, అనంతపురం జిల్లా తెరన్నపల్లి 43.5, నెల్లూరు జిల్లా మనుబోలు, తిరుపతి జిల్లా చియ్యవరంలో 43.2, శ్రీసత్యసాయి జిల్లా కుటగుల్లలో 43.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించార...

ముగ్గురు కలెక్టర్లను ఈసీ బదిలీ.... ఆరోపణల నేపథ్యలో వీరిని బదిలీ చేసి, కొత్తవారిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది..

 AP Newws: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ఈసీ  అమరావతి: మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీలను కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) గురువారం నాడు నియమించింది. కృష్ణా కలెక్టర్ గా కె.బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ నియమించింది.. గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిఫాఠి, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు. అనంతరపురం ఎస్పీగా అమిత్ బద్దార్, నెల్లూరు ఎస్పీగా అరీఫ్ హఫీజ్ నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు రాత్రి ఎనిమిది గంటలల్లోపు ఈ అధికారులు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. రెండు రోజుల క్రితం ఐదు జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, ముగ్గురు కలెక్టర్లను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యలో వీరిని బదిలీ చేసి, కొత్తవారిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది..

విశాఖపట్నం లోనికి అక్రమ మద్యం, నగదు రవాణా ను అరికట్టడం లో భాగం గా

విశాఖపట్నం లోనికి అక్రమ మద్యం, నగదు రవాణా ను అరికట్టడం లో భాగం గా సెబ్ పోలీసులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా ను ఆపేందుకు డాగ్ స్క్వాడ్ లతో ఆర్టీసీ కాంప్లెక్స్ లో పోలీసులు తో కలిసి  సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్  సుబ్బారావు తనిఖీలు నిర్వహించారు. జాయింట్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం ముమ్మర దాడులు నిర్వహిస్తున్నామన్నారు.  గత నెలలో మహారాణిపేట సేబ్ స్టేషను పరిధి లో 37 బెల్ట్ కేసులు  నమోదు చేశామని చెప్పారు. ఎవరైనా సమాచారం ఇస్తే తక్షణం స్పందిస్తామని సుబ్బారావు తెలిపారు. తనిఖీల్లో మహారాణిపేట సీఐ మధు కుమార్, రాజుల నాయుడు, SI లు మోహన్, వేణు పాల్గొన్నారు

రెడ్డి బెయిల్‌పై విచారణ..

 Avinash Reddy Bail: అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు.. Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది.. ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి.. తాను జైల్లో ఉన్న సమయంలో ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన తండ్రి పైనా అవినాష్ అనుచరులు దాడి చేశారని గుర్తు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి అని, ఆయనకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది. మరోవైపు దస్తగిరికి ప్రాణ హానీ ఉందని సీబీఐ వాదించింది. దీనికి ప్రతిస్పందించిన హైకోర్టు.. దస్తగిరిక ప్రాణ హానీ ఉందని మీరు ఇప్పుడు ఎలా చెబుతున్నారు? అని ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు ఎందు...

విశాఖ ఎంపీ టికెట్ లొల్లి చివరికి ఢిల్లీకి చేరింది

 విశాఖ  విశాఖ ఎంపీ టికెట్ లొల్లి చివరికి ఢిల్లీకి చేరింది పట్టు వదలని జీవీఎల్ వర్గం విశాఖ  పొత్తులో భాగంగా టిడిపి కేటాయించిన ఎంపీ టికెట్  విశాఖ ఎంపీ స్థానం విషయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబం సంబంధాల వలన గట్టిగా ప్రయత్నించలేదని జీవీఎల్ వర్గం ఆరోపణ విశాఖ ఎంపీ టికెట్ బిజెపికి కేటాయించాలని జీవీఎల్ వర్గం ఢిల్లీ పెద్దలకు వినతిపత్రం అందిచనున్నారు.

టాటా ఏసీ వ్యాన్ను ఓ లారీ ఢీకొట్టింది.

[4/4, 1:04 PM] Sai News9: విశాఖ పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. టాటా ఏసీ వ్యాన్ ను ఢీ కొట్టిన లారీ. అక్కడక్కడే ముగ్గురు మృతి. మరో  10 మందికి తీవ్ర గాయాలు. మృతులంతా ప. గో.  జిల్లా కొవ్వూరుగా గుర్తించిన పోలీసులు....*పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది* [4/4, 2:32 PM] Sai News9: *ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో 10 మందికి తీవ్ర గాయాలు* విశాఖ: పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి చెందారు.  టాటా ఏసీ వ్యాన్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో టాటా ఏసీ వ్యాన్లో ఉన్న ప్రయాణికులల్లో ముగ్గురు అక్కడక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో హనుమంతు ఆనందరావు (45).. హనుమంతు శేఖర్ రావు (15).. చింతాడి ఇందు (65)లు మృత్యువాత పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు.

జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ

 జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై  జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని  ధర్మాసనం విచారణ  జగన్ కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మరో పిటీషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు  ఈ పిటీషన్ పై నేడే విచారణ జరుపనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం

ఋషికొండ బీచ్ లో యువకులను కాపాడిన లైఫ్ గార్డులు

 *ఋషికొండ బీచ్ లో యువకులను కాపాడిన లైఫ్ గార్డులు *  విశాఖపట్నం మార్చ్ 31, రుషికొండ సముద్ర తీరంలో  మునిగిపోతున్న హైదరాబాదు కు చెందిన ఇద్దరు యువకులను ఆదివారం జీవీఎంసీ లైఫ్ గార్డులు రక్షించి వారి ప్రాణాలను కాపాడారని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.  రుషికొండ సముద్ర తీరంలో హైదరాబాదు ప్రాంతానికి చెందిన రాజు వయస్సు 26, సునీల్ కుమార్ వయస్సు 25 సముద్రంలో స్నానాలకు వెళ్లి  అలలకు చిక్కుకొని లోపలికి వెళ్ళిపోతు కేకలు పెడుతున్న వారిని జీవీఎంసీ లైఫ్ గార్డులు  సతీష్ ,రాజు సకాలంలో స్పందించి వారిని రక్షించి, ఒడ్డుకు చేర్చి వారి ప్రాణాలను కాపాడారని కమిషనర్ తెలిపారు. విశాఖ నగరానికి విచ్చేస్తున్న సందర్శకులు, పర్యాటకులు, నగర ప్రజలు నగరంలో గల సముద్ర తీర ప్రాంతాల్లో  సరదాగా స్నానాలు చేసేందుకు వెళ్ళి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు. జీవీఎంసీ ఏర్పాటుచేసిన లైఫ్ కార్డులు నిత్యం నిఘాతో పరిశీలిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నారని ఆయన తెలిపారు.  బీచ్ అందాలను ఆహ్లాదకరంగా ఆస్వాదించాలని , సముద్ర లోతుల్లోకి వెళ్లి ప్రాణాలను పోగొట్టుకోర...

బోనెల విజయ్ చంద్ర ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్ధి పార్వతీపురం టీడీపీ

బోనెల విజయ్ చంద్ర ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్ధి పార్వతీపురం టీడీపీ

 

కొత్తపల్లి గీత ఎంపీ ఉమ్మడి అభ్యర్ధి అరకు బీజేపీ

 

అలజంగి జోగారావు పార్వతీపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధితో

 

సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన గుజరాత్

 సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన గుజరాత్  గుజరాత్ :- ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తమ సొంత మైదానంలో సన్ రైజర్స్  హైదరాబాద్ తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరా బాద్ ను గుజరాత్ స్వల్ప పరుగులకే పరిమితం చేసి, ఆపై ఛేదనలో రాణించింది. దీంతో హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధిం చింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌ హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. ఇక చేజింగ్‌లో గుజరాత్ బ్యాట‌ర్లు బౌండ‌రీలతో విరుచుకుప‌డ్డారు.. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (25), కెప్టెన్ శుభమాన్ గిల్ (36), బి సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ 44 నాటౌట్ విజయ్ శంకర్ 14 నాటౌట్  దంచికొట్టారు....

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ

 *విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ * విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కించుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ స్థానాన్ని సాధించాడు. అంతేకాదు కోటి రూపాయల ఉపకార వేతనాన్ని కూడా పొందాడు. ఈ విషయాన్ని సగర్వంగా ఉన్నట్లు చెప్పారు శ్రీరామ్. అమెరికాలోని ఐవీ లీగ్ యూనివర్సిటీలో కూడా తనకు సీటు లభించిందని, అదే సమయంలో స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో సీట్ రావడంతో అందులోనే చేరాలని నిర్ణయించుకున్నట్టు శ్రీరామ్ వరుణ్ తెలిపారు. దేశంలో చాలా తక్కువ మందికే స్కాలర్‌షిప్‌తో కూడిన సీటు లభిస్తుందని, రాష్ట్రం నుంచి తనకు ఈ అవకాశం లభించిందని శ్రీరామ్ వివరించారు. ఇంతటి ఘనత సాధించిన శ్రీరామ్ వరుణ్ తల్లిదండ్రులు ఎవరా అంటూ పెద్ద ఎత్తున సెర్చ్ ప్రారంభం అయింది. తండ్రి డాక్టర్‌ వి.రాజ్‌కమల్‌ ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శస్త్ర చికిత్స విభాగ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వరుణ్ తల్లి డాక్టర్‌ సౌదామిని. ఈమె ప్రస్తుతం విశాఖలో ప్రముఖ గైన...

నారా లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2016 ఏఓబి ఎన్కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సి( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) సిఫార్సు. వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్ భద్రత తగ్గింపు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులు పక్కన పెట్టి లోకేష్ కి వై క్యాటగిరి మాత్రమే కల్పించిన వైసిపి ప్రభుత్వం. ముప్పు ఉన్నా కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైసిపి ప్రభుత్వం లోకేష్ కి భద్రత తగ్గించింది, తగిన భద్రత కల్పించాలి అంటూ 14 సార్లు రాష్ట్ర హోమ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి లేఖలు రాసిన లోకేష్ భద్రతా సిబ్బంది. భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అనేక సార్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లిన లోకేష్ భద్రతా సిబ్బంది. పాదయాత్ర లో లోకేష్ టార్గెట్ గా అనేక సార్లు వైసిపి ప్రేరేపిత భౌతిక దాడులను రాష్ట్ర హోమ్ శాఖ, కేంద్ర హోమ్ శాఖ, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన లోకేష్ భద్రతా సిబ్బంది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సు పక్కన పెట్టు భద్రత తగ్గించిన విషయాన్ని సీ...